Home » Opposition parties
బలమైన ప్రాంతీయ పార్టీలు 2024లో బీజేపీని తమ సొంత గడ్డపై ఎదుర్కోవడానికి ఒంటరిగానే ఉండాలని, అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి పోటీలో ఉన్న స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కు మద్దతిచ్చేలా నితీశ్ వ్యూహమని సమాచారం.
ప్రధానమంత్రి పార్లమెంటును ప్రారంభిండం ఏంటి? ఆయన శాసన సభకు కాదు కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. రాజ్యంగం ప్రకారం.. మనకు అధికారాల విభజన స్పష్టంగా ఉంది. పార్లమెంట్కు అధిపతులు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. వారిచేత ప్రారంభించవచ్చు
ప్రజాస్వామ్య భారత దేశంలో ఏం జరుగుతోంది? స్వతంత్రంగా పని చేయాల్సిన దర్యాఫ్తు సంస్థలు అధికార పక్షం చేతిలో కీలు బొమ్మల్లా ఎందుకు మారుతున్నాయి? దర్యాఫ్తు సంస్థలు, రాజ్యాంగ సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీ.. స్వతంత్రంగా పని చేయకపోతే, వాటిపై రూలింగ్ పార్ట�
వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో విపక్ష పార్టీలు కూటమి ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అవినీతిలో కూరుకుపోయినవారందరూ ఒకే వేదికపైకి వస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు.
వచ్చే సోమవారమే ఈ తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇలా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే సభలో కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం. దీంతో ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటోందని చాలా కాలంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయి.
బీహార్ సీఎం నితీశ్కుమార్ రివర్స్ పంచ్కు ఇప్పటికే బాక్సింగ్ రింగ్లో కిందపడి గిలగిలా కొట్టుకుంటున్న బీజేపీని మరింత కార్నర్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా నితీశ్కుమార్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రత
నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విపక్షాలు తొలి లేఖ రాశాయి. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతొందని ఆరోపణలు చేశారు. నిత్యవసర సరుకుల
పార్లమెంట్ ఎన్ఎక్స్ భవన్లో సమావేశమైన 18 ప్రతిపక్షాల పార్టీల నాయకులు యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. విపక్షాల నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు.
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై మంగళవారం మరోసారి ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపక్షాలు ఖరారు చేయనున్నాయి.