Home » Opposition parties
మున్సిపల్ ఎన్నికలపై ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వం చెప్పినట్టు ఎన్నికల సంఘం నడుచుకుంటుందంటూ నాగిరెడ్డితో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు.
40 లక్షల మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపామని ప్రధాని మోడీ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారత్ విశేషం అన్నారు.
EVMలను ట్యాంపరింగ్ చేయొచ్చని మరోసారి ఏపీ సీఎం బాబు చెప్పారు. ట్యాపరింగ్ చేయడానికి చాలా మార్గాలున్నాయన్నారు. చాలా దేశాలు ఈవీఎంలు పక్కన పెట్టి బ్యాలెట్కు వచ్చాయని..ఈవీఎంలతో ఫలితాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ విశ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ కు తమ సత్తా చూపించేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆధ్వర్యంలో ఈరోజు(జనవరి 19, 2019) కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న యునైటెడ్ ఇం�
మోడీ కేబినెట్ 10 శాతం రిజర్వేషన్లకు ఆమోద నిర్ణయంపై విపక్ష నేతలు, పలువురు ప్రముఖులు ఏమన్నారంటే
బీసీలపై ఎవరికి ప్రేమ ఉంది ? ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు..పథకాలు చూస్తే తెలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. పిచ్చి పిచ్చి మాటలు..మాట్లాడి..అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే...