Home » Opposition parties
దేశ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించే బాధ్యత కేంద్రానిదేనని ఇవాళ ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మే 26న బ్లాక్ డే పేరిట దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా(SKM) తలపెట్టిన నిరసనలకు 12 ప్రధాన విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.
నేపాల్ పార్లమెంట్ ను రద్దు చేస్తూ ఆ దేశ రాష్ట్రపతి బిద్యా దేవి భండారీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో హాస్పిటల్స్ అన్నీ పేషెంట్లతో నిండిపోవడం,ప్రతి రోజూ వేల మంది కరోనాతో మరణిస్తున్న నేపథ్యంలో
Pakistan PM Imran Khan : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదవీ గండం పొంచి ఉంది. ఆయన పొలిటికల్ భవిష్యత్ తేలనుంది. 2021, మార్చి 06వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. దిగువ సభలో ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనున్నారు.
ktr open letter : ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు నిజాలు దాచాయని, 2014 నుంచి 2020 వరకు ఒక లక్షా 32 వేల 899 ఉద�
16 Opposition parties శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్లో ప్రాతినిథ్యం కలిగిన 16 ప్రతిపక్ష పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ..పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్
Controversy over electoral consensus in AP : ఏపీలో పంచాయతీ ఎన్నికలు హీటెక్కుతున్నాయి. మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికలపై వివాదం నడవగా.. ఇప్పుడు మరో అంశంపై రగడ మొదలైంది. మరి స్థానిక పోరులో మరోసారి రచ్చకు కారణమేంటి..? ప్రభుత్వం – ప్రతిపక్షాలు – ఎస్ఈసీల మధ్య ముదురుతున్న వ
దుబ్బాక ఉప ఎన్నికలపై ప్రతిపక్షాలు కన్నేశాయి. ప్రిస్టీజియస్గా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం నిజామాబాద్ వ్యూహాన్ని అమలు చేయాలని ప్లాన్ చేసుకున్నాయి. అక్కడ అమలు చేసిన వ్యూహం వర్కవుట్ అయితే అధికార ట
మోడీ సర్కార్ పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనంపై యువతకు చెప్పగలిగే ధైర్యం నరేంద్ర మోడీకి ఉందా అని రాహుల్ సవాల్ విసిరారు. విద్యార్థుల ముందుకు వచ్చి నిలబడే దమ్ము మోడీకి లేదని రాహుల్ విమర్శించారు.ప్రధాని మ