opposition

    తెలుగుదేశం పార్టీకి నిమ్మగడ్డ నోటీసులు

    January 30, 2021 / 08:34 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు అధికార పార్టీకి, ఎస్‌ఈసీకి మధ్య కాక పుట్టిస్తున్న సమయంలోనే.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది వైసీపీ. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ మేనిఫెస్టో విడు

    విగ్రహాల ధ్వంసం రాజకీయం : డీజీపీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల ఫైర్

    January 17, 2021 / 07:08 AM IST

    AP DGP comments : ఏపీ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం అంశం మరోసారి రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపింది.. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై డీజీపీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.. అయితే విపక్షాలకు ధీటుగా కౌంటర్‌ ఇస్తున్నారు వైసీపీ నేతలు.. దీం�

    కడుపుమంటతో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు – సీఎం జగన్ ఫైర్

    January 11, 2021 / 03:36 PM IST

    CM Jagan Serious Comments : ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసే మంచిపనులు ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మంచి పనులు చూడలేక కడుపుమంటతో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు జగన�

    ట్రాక్టర్ ట్రక్కా లగ్జరీ ఇల్లా..!! ఆందోళన చేసే హర్యానా రైతు క్రియేటివిటీ చూడాల్సిందే..

    December 26, 2020 / 03:38 PM IST

    Delhi : tractor trolley of haryana farmer is not less than vanity van : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ..ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నెల రోజుల నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనల్లో పలు ఆసక్తికర దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని వారాలుగా చలిన

    చేతులెత్తి మొక్కుతున్నా..రైతులను తప్పుదోవ పట్టించొద్దు

    December 18, 2020 / 03:31 PM IST

    Modi urges Opposition not to mislead farmers మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైసన్ లో నిర్వహించిన “కిసాన్ కళ్యాణ్” కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కిసాన్‌ కల్యాణ్‌ పథకం ప్రారంభించిన ప్రధాని అనంతరం మధ్యప్రదేశ్ రైతులను ఉద్ధేశించి వర్చువల్‌

    కచ్ లో మోడీ… రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విపక్షాలపై ఫైర్

    December 15, 2020 / 04:58 PM IST

    Oppn misleading farmers గుజరాత్​ సరిహద్దు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మంగళవారం(డిసెంబర్-15,2020) ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. మోడీ శంకుస్థాపన చేసిన వాటిలో… కచ్​ లో ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన

    కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న మోడీ…రైతుల ఆందోళనలకు విపక్షాలే కారణం

    November 30, 2020 / 08:21 PM IST

    FARMERS BEING MISLEAD ఇవాళ(నవంబర్-30,2020)వారణాశిలో పర్యటించిన ప్రధాని మోడీ నేషనల్ హైవే-19లో భాగంగా హందియా(ప్రయాగ్ రాజ్)-రాజతలబ్(వారణాసి)వరకు నిర్మించిన ఆరు లేన్ల విస్తరణ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్​తో వారణాసితో పాటు ప్రయాగ్​రాజ్​ వాసులకు లబ్ధి �

    అసెంబ్లీలో గందరగోళం : ఆవేశంతో ఊగిపోతూ బైఠాయించిన చంద్రబాబు

    November 30, 2020 / 02:06 PM IST

    andhra pradesh assembly : ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. అధికారపక్ష సభ్యులతో వాగ్వాదానికి దిగారు. అరుపులు, కేకలతో సభ దద్ధరిల్లింది. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై టీడీపీ సం

    స్థానిక సంస్థల నోటిఫికేషన్ రద్దు చేయాలన్న పార్టీలు

    October 28, 2020 / 01:23 PM IST

    AP local bodies : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకే అన్ని పార్టీలు మొగ్గు చూపాయి. గుర్తింపు పొందిన పార్టీలన్నీ తమ అభిప్రాయాన్ని ఎస్‌ఈసీ మీటింగ్‌లో తెలిపాయి. అధికార పార్టీ వైసీపీ తప్ప ఈ మీటింగ్‌కు అన్ని పార్టీ నేతలు హాజరయ్యారు. స్థానిక సం�

    రాజ్యసభలో రచ్చ రచ్చ, Farm Bills కు ఆమోదం

    September 20, 2020 / 05:42 PM IST

    మొత్తానికి ప్రభుత్వం అనుకున్నది సాధించింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం తెలిపింది. వ్యవసాయ సంస్కరణ బిల్ల

10TV Telugu News