Home » opposition
TTD Chairman YV Subba Reddy : తిరుమల కొండపై అన్యమతస్తుల డిక్లరేషన్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. డిక్లరేషన్ అవసరం లేదంటూ టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి కారణమవుతోంది. వెంకన్నపై భక్తి ఉంటే చాలు, ఇక డిక్లరేషన్ ఎందుకన�
Agriculture Minister Narendra Singh Tomar : పార్లమెంట్ వేదికగా.. కేంద్రం తీసుకొస్తున్న మూడు వ్యవసాయరంగ బిల్లులపై మాటల యుద్ధం నడుస్తోంది. విపక్షాల నిరసనలు, అనేక రాష్ట్రాల్లో రైతుల ఆందోళనల మధ్య మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్సభలో గట్టెక్కించింది. ఇక రాజ్యసభలో వ
వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు కొత్త బిల్లులపై విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఈ మూడు కొత్త బిల్లుల వల్ల రైతులకు స్వేచ్ఛ లభిస్తుందని ప్రధాని అన్నారు. కానీ దశాబ్దాల పాటు దేశాన్ని పాలించి�
ఈనెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణపై ఉభయసభల కార్యదర్శులు బులెటిన్ విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభ సమావేశాలను వేరు వేరు సమయాల్లో నిర్వహించను�
ప్రాణాలను పణంగా పట్టి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. కరోనాపై పోరాటంలో వారు కీలక పాత్ర
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వీడియో మెసేజ్ ద్వారా ప్రత్యేక సందేశాన్ని పంపారు. ఆదివారం రాత్రి 9గంటలకు ప్రజలంతా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి క్యాండిల్స్ వెలిగించాలని.. లేదంటే దీపాలు, సెల్ లైట్ల వెలుతురును చూపిస్తూ 9నిమిషాలు పాటు బయటే ఉండాలని పి�
ఓ వైపు మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ పార్టీని ఆపరేషన్ కమలం ఉక్కిరిబిక్కిరిచేస్తున్న సమయంలో గుజరాత్ లో విపక్ష కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగలనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 13మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నా�
గులాబీ పార్టీలో రెబల్స్ వేడి పుట్టిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి రెబల్స్ను రంగం నుంచి తప్పించాలని పావులు కదిపినా కొన్ని చోట్ల వారి బెడద ఎదుర్కోక తప్పలేదు. ఇక ఫలితాలు వెలువడనుండడంతో రెబల్స్ వ్యవహారం పార్టీకి కలిసి వస్తుందా?
ఒకప్పటి జార్ఖండ్ యువ సీఎం,జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్(44)ఇవాళ జార్ఖండ్ 11వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశాడు. రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్మా ఆయనచే ప్రమాణం చేయించారు. రాంచీలోని మోరాబడి మైదానంలో ఆదివారం(డిసెంబర్-29,2019) ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. గురువారం(సెప్టెంబర్-26,2019)ఢిల్లీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాన చేసిన అమిత్ షా…ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో ప్రస