Home » ORDER
రాజస్తాన్లో రాజకీయ సంక్షోభానికి కారణమైన తిరుగుబాటు నేత సచిన్ పైలట్కు రాష్ట్ర హైకోర్టులో భారీ ఊరట లభించింది. శుక్రవారం(జులై-24,2020) వరకు రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాజస్తాన్ స్పీకర్ను ఆదేశించింది. అనర్హ
ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వల్లే కరోనాను నియంత్రించగలమని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఫేస్మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నఅంశాన్నికొట్టిపడేస్తున్నారు. కరోనా వ�
సరిహద్దు సమస్యపై చైనాతో వివివాదం కొనసాగుతున్న సమయంలో భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి మరో 72 వేల Sig 716 అసాల్ట్ రైఫిల్స్కు ఆర్డర్ ఇవ్వాలని ఇండియన్ ఆర్మీ నిర్ణయించింది కాగా, ఇప్పటికే నార్తరన్ కమాండ్తో పాటు ఇతర ఆపరేషన్ ప్ర�
2 నెలలకు సరిపడ గ్యాస్ సిలిండర్లను స్టాక్ ఉంచుకోండి. భద్రతా బలగాల వసతి కోసం స్కూల్ భవనాలను సిద్ధం చేయండి.. అంటూ జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం ఆయిల్ కంపెనీలకు, పోలీసు ఉన్నతాధికారులకు జారీ చేసిన ఆదేశాలు కలకలం రేపాయి. ప్రజలను భయాందోళనకు గురిచే�
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. భారతీయులకు బిగ్ షాక్ ఇచ్చారు. కరోనా
తూర్పు లద్దాఖ్ లోని గాల్వాన్ లోయ ప్రాంతంలో జూన్ 15న చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణలో
ప్రపంచదేశాలన్నీ కరోనా కట్టడిలో తలమునకలై ఉన్న వేళ ఉగ్రసంస్థలు యాక్టివ్ గా పనిచేస్తూ దాడులకు పాల్పుడుతూనే ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు వరుస బాంబు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం తూర్పు ఆఫ్గనిస్తాన్ లోని గర్దాజ్
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ ను ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందేనని మరియు దాని నుండి ముందుకు సాగండి(గో-ఎహెడ్) అని సమాచారం వస్తేనే మాచారం వస్తేనే ఆఫీస్ కు వెళ్లాలని కేంద్రప్రభుత్వ�
జనవరి 21 న యుఎస్ కరోనావైరస్ మొట్టమొదటి కేసును నిర్ధారించడానికి ముందే, వ్యాప్తి ముప్పు అని ట్రంప్ పరిపాలన యంత్రాంగానికి తెలుసు. ఈ వ్యాధి ఇతర దేశాలలో వ్యాప్తి చెందుతున్నందున, ఇంటెలిజెన్స్ అధికారులు ప్రపంచవ్యాప్త మహమ్మారి చాలా ఎక్కువగా ఉందన�
సాధారణంగా మనం పుస్తకాల్లోని పేజీలను, కరెన్సీ నోట్లను లెక్కపెట్టేటప్పుడు, ఫైళ్లను తిప్పటం కోసం నాలుకపై తడిని ఉపయోగించి తిప్పుతుంటాం. అలాంటి అలవాటుని మానివేయాలని ఉత్తరప్రదేశ్ లోని రాబరేలికి చెందిన ఛీప్ డెవలపమెంట్ ఆఫీసర్(CDO) అభిషేక్ గోయల్ �