Home » ORDER
Supreme Court :రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని పిటిషన్లపై స్టే విధిస్తున్నట్లు 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం వెలువరించింది. సెలవులు తర్వాత..తదుపరి విచారణ కొనసాగిస్తామని స్పష్ట�
CM Jagan inquire medical examinations : ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బాధితులకు అందిస్తున్న వైద్యపరీక్షలపై సీఎం జగన్ ఆరా తీశారు. రాష్ట్రంతో పాటు కేంద్రానికి చెందిన వైద్య బృందాలు నిర్వహించిన పరీక్షల వివరాలు అధికారులు సీఎంకు వివరించారు. ఎయిమ్స్ పరీక్షల్లో బాధితుల శర�
Supreme Court stays Election Commission order removing Kamal Nath as star campaigner మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కు సుప్రీంకోర్టు పెద్ద ఊరట లభించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలపై స్టే విధిస్తున్నామని..ఈసీకి అధికారం లేదంటూ సీజేఐ ఎస్ ఏ బోబ్డే వ్యాఖ్యానించారు. కమల్ నాథ్ స్టార్ క్యాంపెయిన్ ను రద్ద
Isro’s Antrix to pay $1.2 bn to Devas 2005 నాటి శాటిలైట్ ఒప్పందం రద్దుకి సంబంధించి బెంగుళూరుకు చెందిన స్టార్టప్.. దేవాస్ మల్టీమీడియాకు 1.2బిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన వాణిజ్య శాఖ యాంత్రిక్స్ కార్పొర�
ప్రాణాంతకమైన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధి ఇప్పుడు అసోంను గజగజలాడిస్తోంది. ఓ వైపు కరోనాతో కకావికలం అవుతుంటే ఇప్పుడు ఈ కొత్త వ్యాధి వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తోంది.. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆగ�
శ్రీశైలం పవర్ హౌజ్ అగ్ని ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ అధికారిగా అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అగ�
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు మృతి చెందారు.1961లో తాడేపల్లిగూడెంలో ఆయన జన్మించారు. ఫొటో గ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించి మంత్రిగా ఎదిగారు. ఆయన స్వతహ స్వయంసేవక్ గా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చురుకుగా పనిచేశారు. 1989లో బీజేపీ�
సోనియా,రాహుల్గాంధీలకు హర్యానా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హర్యానాలోని గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యుల ఆస్తులపై సమగ్ర విచారణకు మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గాంధీ కుటుంబం నిర్వహించే ట్రస్టులకు వచ్చిన విదేశీ విరాళాలపై కేంద్ర �
చారిత్రాత్మకమైన ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి సీల్ పడింది. నిజాం కాలంలో నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. పెచ్చులూడుతూ ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన వర్షానికి ఆస్పత్రిలోకి భారీగా నీరు చేరిన విషయం తెలిసిందే. దీంతో పాతభవనాన్�
రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సచిన్ పైలట్ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశించటంపై.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు స్పీకర్ సీపీ జోషి. రాష్ట్రంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభాన్ని నిలువరించేందుకే