Home » ORDER
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ స్కూల్స్ లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు రద్దు చేసింది. ఇకపై కిండర్ గార్టెన్ క్లాస్లులు నిర్వహించొద్దని ప్రైవేట్ స్కూల్స్ కు ఆదేశాలు
యాప్లో పిజ్జా ఆర్డర్ చేసిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. సైబర్ నేరగాళ్లు అతడి ఖాతా నుంచి రూ.95 వేలు దోచేశారు. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతానికి చెందిన ఎన్వీ షేక్ డిసెంబర్ 1వ తేదీన ఫోన్లో జుమాటో యాప్ ద్వారా పిజ్జా ఆర్డర్ చేశాడు. గంటప�
ఉల్లి ధరలు సామాన్య ప్రజల కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో ఉల్లిపాయల కొరత ఏర్పడింది. ఉల్లి పోటు కారణంగా చాలా హోటల్స్ లో వాటి వినియోగం ఆపేశారు. చుక్కలు తాకుతున్న ధరలతో కంటనీరు తెప్పిస్తున్న ఉల్లి ధరల�
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఫడ్నవిస్ సర్కార్ బలపరీక్ష ఎదుర్కోవాల్సిన ఆదేశించింది. రేపే(నవంబర్ 27,2019) బలపరీక్ష నిర్వహించాలని
కోతి చేసే పనులను కోతి పనులు అంటాం. ఎందుకంటే అవి చేసే పనులన్నీ ఫన్నీగా ఉంటాయి కాబట్టి. కానీ ఓ కోతి చేసిన పని గురించి తెలిస్తే ..ఆశ్చర్యపోవాల్సిందే. మొబైల్ ఫోన్ తీసుకుని ఇంట్లోకి కావాల్సి కిరాణా సరుల్ని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసేసింది. వినటానికి ఇద�
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఉత్తర కొరియాలోని మౌంట్ కుమ్ గాంగ్ రిసార్ట్పై నిర్మించిన దక్షిణ కొరియాకు చెందిన హోటళ్లు, ఇతర పర్యాటక నిర్మాణాలను కూల్చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలో మోడ్రన్ బ
ఆపిల్ కంపెనీకి చెందిన వాచ్కు బదులుగా.. వేరే వాచ్ను డెలివరీ చేసినందుకు ఓ వ్యక్తి పేటీఎమ్ యాప్పై జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్కు చెందిన రిషబ్ బి అనే వ్యక్తి ఫిబ్రవరి 22, 2018న రూ .22,900 విలువైన ఆపిల్ వాచ్ �
విమానాశ్రయానికి వెళ్లే మార్గంతో సహా హాంకాంగ్లోని అన్ని రైలు సర్వీసులను శనివారం (అక్టోబర్ 5) నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు, నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణల సమయంలో సబ్ వే స్టేషన్లు ధ్వంసమయ్యాయని సిటీ రైల్ ఆపరేటర్ తెలిపారు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ప్రతిపక్ష డెమోక్రటిక్ నాయకులు ఆరోపిస్తున్న సమయంలో ఉభయ సభలకు చెందిన హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నేత, హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసి ట్రంప్ పై అభిశంసన ప్రకటన చేశారు.