Home » Orders
జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థుల సమస్యలపై ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ చర్చించారు. హైదరాబాద్ నుంచి వచ్చి ప్రస్తుతం జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించారు.
ఏపీలో ఎన్నికల కోడ్ను తాత్కాలికంగా ఎత్తివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. ఎన్నికల కోడ్ను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రపంచదేశాలు కరోనా భయంతో వణికిపోతుంటే.. ఇప్పుడు మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. అదే, బర్డ్ ఫ్లూ. ఈ వైరస్ కారణంగా వేల కోళ్లను చంపేయాలని కేరళా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ వ్యాధి వల్ల మనిషి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. ఈ
స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతలకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల కుటుంబీకులు, బంధువులకు బి-ఫారాలు ఇవ్వబోమని వైసీపీ తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. పంచాయతీ భవనాలకు వేసిన రంగులను తొలగించాలని ఆదేశించింది.
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముందుపు చూపు ఎంతో మేలు చేసింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకపోయిన..బ్యాంకులో ఉన్న టీటీడీ డిపాజిట్లను వెనక్కి ఉపసంహరించుకుంది. YES BANK నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే గుర్తించారు. ఈ బ్యాంకులో ఉన్న రూ. 600 కోట్ల డ�
ఆంధ్రప్రదేశ్ లో విలేజ్ కోర్టులు రానున్నాయి. రాష్ట్రంలో 42 గ్రామ న్యాయాలయాల(విలేజ్ కోర్టులు)ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం (ఫిబ్రవరి 27, 2020) ఉత్తర్వులు జారీ చేసింది.
కరీంనగర్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంటర్ విద్యార్థిని రాధికను దారుణంగా చంపేశాడు ఓ ప్రేమోన్మాది. ఇంట్లోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. 2020, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న మంత్రి గంగుల ఘటనాప్రద
నిర్భయ దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. ముందుగా చెప్పిన ఫిబ్రవరి-1,2020న దోషులను ఉరితీయడం లేదు. నిర్భయ దోషుల ఉరిపై ఇవాళ ఢిల్లీ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిర్భయ దోషులకు ఉరితీయరాదని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ పటియ�
వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాపు మహిళలకు ఏడాదికి 15 వేలు ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.