Home » Orders
BJP House Motion Petition : గ్రేటర్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ సర్య్యులర్ పై రాజకీయ రగడ చెలరేగింది. స్వస్తిక్ ముద్రతో పాటు ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. పెన్నుతో గీసినా ఓటేసినట్టేనని పేర్కొంది. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై బీజేప
women prisoners early release : రాజ్యాంగ దినోత్సవం రోజున మహిళా ఖైదీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యావజ్జీవ శిక్ష పడిన మహిళా ఖైదీలు ముందస్తుగా విడుదల చేయనుంది. 53 మంది మహిళా ఖైదీల విడుదలకు గురువారం (నవంబర్
AP government SEB expand : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఎర్రచందనం, డ్రగ్స్పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటివరకూ ఇసుక, మద్యం అ�
Online News Portals, Content Providers Now Under Government Regulation ఆన్ లైన్ న్యూస్ పోర్టల్స్ మరియు నెట్ ఫ్లిక్స్ వంటి కంటెంట్ ప్రొవైడర్స్ ని సమాచార మరియు ప్రసార మంత్రిత్వశాఖ కిందకు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు డిజిటల్ కంటెంట్ ను నియంత్రించేందుకు �
Graduate vote registration : పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఎన్నికల కమిషన్కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని, డిసెంబరు 1 నుంచి 31 వరకు ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తామని ఈసీ.. కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కొత్తగా మరో నోటిఫ�
తెలంగాణలో పలువురు ఐపీఎస్ లకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ లు ఇచ్చింది. 2015, 2016, 2017 బ్యాచ్ కు చెందిన ఐదుగురు ఐపీఎస్ లకు పోస్టింగ్ లు ఇచ్చింది. ఈ మేరకు గురువారం (నవంబర్ 5, 2020)
Teachers’ Service Extension : జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు వచ్చిన టీచర్ల సర్వీస్ పొడిగింపు ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగ విరమణ తర్వాత ఏడాది సర్వీస్ పొడిగింపు ఉత్తర్వులు తాత్కాలికంగా నిలిపివేస్తున్�
Telangana Intelligence Chief : తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా టి.ప్రభాకర్ రావు నియామకం అయ్యారు. కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ గా టి.ప్రభాకర్ రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు (అక్టోబర్ 31, 2020) శనివారం సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. �
Tejashwi on Munger incident బీహార్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్. ముంగేర్ ఫైరింగ్ ఘటనపై నితీష్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ముంగెర్ లో పోలీసులు జరిపిన కాల్పులను తాము ఖండిస్తున్నామన్నారు. కాగా, ముంగేర్ లో సోమవారం రాత్రి 11:30
Uttar Pradesh court : ఉత్తరప్రదేశ్ లోని ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భర్యే భర్తకు భరణం ఇవ్వాలని తీర్పునిచ్చింది.ఈ భరణాన్ని ఆ భర్త ఖర్చుల కోసం ప్రతీ నెలా ఇవ్వాలని తీర్పునిచ్చంది. దీంతో సదరు భార్య షాక్ అయ్యింది. సాధారణంగా భార్యాభర్తలు విడాకులు �