Orders

    రూ.50లక్షలు, ఉద్యోగం, నివాసం : 2002 అల్లర్ల కేసులో సుప్రీం సంచలన తీర్పు

    April 24, 2019 / 02:34 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు మంగళవారం (ఏప్రిల్ 23,2019) సంచలన తీర్పు ఇచ్చింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానోకు 2 వారాల్లోగా రూ.50 లక్షల నష్టపరిహారం, ఉద్యోగం, నివాస�

    TMC ప్రచారంలో బంగ్లా యాక్టర్స్: ఇండియా వదిలి పోమ్మంటు కేంద్రం ఆర్డర్స్

    April 19, 2019 / 04:50 AM IST

    పశ్చిమ బెంగాల్ లో ఓ నటుడు తృణముల్ కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. అతను బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ నటుడు ఘాజీ అబ్దుల్‌ నూర్‌. ఈ క్రమంలో భారతదేశాన్ని  విడిచి వెళ్లిపొమ్మంటు ఘాజీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బంగ

    24 గంటలు మద్యం దుకాణాలు బంద్ 

    April 18, 2019 / 04:29 AM IST

    హైదరాబాద్: ఏప్రిల్ 19న  హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. శుక్రవారం హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, మహేష్‌భగవత్, సజ్జనార్‌లు ఆదేశాలు జారీ చే

    ఈసీ మార్క్ : కడప కొత్త ఎస్పీగా అభిషేక్ మహంతి

    March 28, 2019 / 06:26 AM IST

    కడప : కడప జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ఎస్పీగా అభిషేక్ మహంతిని నియమిస్తు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ ను హెడ్ ఆఫీస్ లో చేసుకోవాలని  ఈసీ ఆదేశంతో రాహుల�

    పోటీకి పంపండి : గోరంట్ల మాధవ్ కు కోర్టు లైన్ క్లియర్

    March 20, 2019 / 12:19 PM IST

    హిందూపురం వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు లైన్ క్లియర్ అయింది. వెంటనే మాధవ్ వీఆర్ఎస్ కు ఆమోదం తెలపాలని ఏపీ సర్కార్ కు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.దీంతో ఆయన వైసీపీ తరపున హిందూపురం లోక్ సభ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు లైన్‌ క్లియర్‌ అయి

    భారత్ దెబ్బకు దిగొచ్చిన పాక్ : ఉగ్రవాద సంస్థలపై నిషేధం

    February 21, 2019 / 03:45 PM IST

    పుల్వామా ఉగ్రదాడితో ఇక పాక్ విషయంలో చర్చలు ఉండబోవని, చర్యలే ఉంటాయని భారత ప్రభుత్వం పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ విషయంలో భారత్ కఠిన చర్యలకు దిగుతోంది. అదే సమయంలో దౌత్యపరంగా భారత్ చేస్తున్న ప్రయత్న�

    ఎవరి ఆదేశాలో తెలుసా : పాకిస్తానీలు 48 గంటల్లో వెళ్లిపోండి

    February 19, 2019 / 08:51 AM IST

    బికనీర్ : పుల్వామాలో ఉగ్రదాడి దేశంలో తీవ్ర భావోద్వేగాలను రేపింది. భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు ఈ దాడి తర్వాత పూర్తిగా దెబ్బతిన్నాయి. పాక్ ఉత్పత్తులపై సుంకాలను 200 శాతం పెంచేసింది. ఇదే క్రమంలో రాజస్థాన్ రాష్ట�

10TV Telugu News