Home » P Chidambaram
దేశంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై స్పందిస్తూ చిదంబరం శనివారం వరుస ట్వీట్లతో మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరుని "వినాశకరమైనది"గా అభివర్ణించారు అని కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి చిదంబరం. అసోం కాంగ్రెస్ కార్యకర్తలకు నిర్వహిస్తున్న
గత రెండు మూడు రోజులుగా దేశంలో రికార్డు స్థాయిలో ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లను అందిస్తున్న విషయం తెలిసిందే.
సీనియర్ కాంగ్రెస్ లీడర్ పి.చిదంబరం ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పేదల హుందాతనాన్ని కాపాడటంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం ఉద్యోగం లేకుండా, ఆకలితో పస్తులు ఉంచ�
కరోనాపై పోరాటంలో భాగంగా 21రోజులు దేశవ్యాప్త లాక్ డౌన్ కు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి,కేంద్రానికి,రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దుతు తెలపడం మనందరి బాధ్యత అని కాంగ్రెస్ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. మోడీ పిలుపునిచ్చిన �
మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ చిదంబరం పార్లమెంట్ సమావేశాలకు 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం ఉదయం హాజరయ్యారు. INX మీడియా కేసులో ఈయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే పోలీసులు అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చ�
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం జ్యుడిషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) చిదంబరాన్ని మరో 14 రోజుల వరకు జ్యుడిషియల్ కస్టడీకి కోరింది. ఇదే కేసులో సెప్టెంబర్ 5 న
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో చిదంబరాన్ని విచారించేందుకు ఈడీ అధికారులకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. బుధవారం (అక్టోబర్ 16) తీహార్ జైల్లో 30 నిమిషా�
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి చుక్కెదురు అయింది. చిదంబరానికి బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే కారణంతో ఆయనకు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు బె�
INX మీడియా కేసులో కాంగ్రెస్ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిదంబరం తీహార్ జైల్లో ఉన్న కస్టడీలో ఉన్న విసయం తెలిసిందే. తీహార్ జైల్లో ఉన్న చిదంబరానికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఇంటి భోజనానికి అనుమతివ్వాలన్న చిదంబరం విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస