Pak

    భారత్ యుద్దానికి సిద్దం…పాక్ ప్రకటనపై స్పందించిన భారత్

    April 7, 2019 / 04:00 PM IST

    భారత్ తమపై దాడికి ఫ్లాన్ చేస్తోందంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది.యుద్ధ మూర్ఛతో భారత్ పై దాడి చేయాలన్న లక్ష్యంతో పాక్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన బాధ్యతారాహిత్యం చేసిన ప్రకటనను ఖండిస్�

    డేట్ కూడా చెప్పేశాడు : పాక్ పై మరో దాడికి భారత్ రెడీ!

    April 7, 2019 / 03:17 PM IST

    పాకిస్తాన్ పై మరోసారి దాడి చేయాలని భారత్ ఫ్లాన్ చేస్తోందని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీ అన్నారు.నమ్మకమైన ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఈమేరకు తమ ప్రభుత్వానికి సమాచారమందిందని ఆయన తెలిపారు. ఆదివారం(ఏప్రిల్-7,2019)ముల్తాన్ లో మీడియా స�

    ముస్లిం విద్యార్థిని తాలిబన్ అన్న జగ్గీ వాసుదేవ్

    April 5, 2019 / 01:20 PM IST

    ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఓ విద్యార్థిని తాలిబన్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

    సరిహద్దుల్లో పాక్ కాల్పులు…జవాన్,చిన్నారి మృతి

    April 1, 2019 / 02:15 PM IST

    పాక్ మరోసారి బరితెగించింది.ఎల్ వోసీ దగ్గర తరచూ భారత సైన్యంపై కాల్పులకు తెగబడుతూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుంది.పూంచ్ సెక్టార్ లో సోమవారం(ఏప్రిల్-1,2019) పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది.పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట

    కారు కేసీఆర్ దే… స్టీరింగ్ మజ్లీస్ చేతిలో

    April 1, 2019 / 01:23 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో సోమవారం (ఏప్రిల్-1,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు.

    పాక్ కమిటీలో వేర్పాటు నేత…కర్తార్ పూర్ మీటింగ్ కి భారత్ దూరం

    March 29, 2019 / 11:49 AM IST

     భారత్‌-పాక్‌ల మధ్య ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కర్తార్‌పూర్‌ కారిడార్‌ పై ఏప్రిల్‌-2,2019న జరుగబోయే సమావేశానికి హాజరుకాకూడదని భారత్ నిర్ణయించింది.కర్తార్‌పూర్ నిర్మాణంపై పాక్‌ నియమించిన కమిటీలో ఖలిస్థాన్‌ వేర్పాటువాద నేతలు ఉండడమే దీన�

    “మిషన్ శక్తి”పై చైనా,పాక్ రియాక్షన్ ఇదే

    March 27, 2019 / 03:26 PM IST

    స్పేస్ లో భారత్ సాధించిన అరుదైన ఘనతపై చైనా,పాక్ లు స్పందించాయి. మిషన్ శక్తి పేరుతో శాటిలైట్‌ ను పేల్చేసే అరుదైన టెక్నాలజీని విజయవంతంగా భారత్ పరీక్షించిందని బుధవారం(మార్చి-27,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. మోడీ ప్రకటనపై చైనా స్పంది�

    నవాజ్ షరీఫ్ కు బెయిల్

    March 27, 2019 / 01:07 PM IST

    అవినీతి కేసులో అరెస్ట్ అయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు బెయిల్ లభించింది.  మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకునేందుకు షరీఫ్ కు మంగళవారం(మార్చి-26,2019) పాక్ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.పాక్ చీఫ్ జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా నేతృత్వంల�

    ఇంటికి వెళ్లను..కాశ్మీర్ వెళ్తానంటున్న అభినందన్

    March 26, 2019 / 04:21 PM IST

    ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ సెలవుపై ఇంటికి వెళ్లేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.మార్చి 1న భారత్‌ కు తిరిగి వచ్చిన ఆయన విచారణ పూర్తయ్యాక ఢిల్లీలోని రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందారు.అనారోగ్యం కారణంగా నాల�

    మీ వేడుకులకు మేం రాం : పాక్ నేషనల్ డే బహిష్కరించిన భారత్

    March 22, 2019 / 09:41 AM IST

    పాక్ నేషనల్ డేను భారత్ బహిష్కరించింది.ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమీషన్ లో శుక్రవారం(మార్చి-22,2019)జరిగే పాకిస్థాన్ నేషనల్‌ డే వేడుకలకు భారత ప్రభుత్వం తరఫున ఏ అధికారి వెళ్లడం లేదు. ఈ కార్యక్రమానికి కాశ్మీర్ వేర్పాటువాద నేతలను పాక్ ఆహ్వానించడం వ�

10TV Telugu News