Home » Pak
ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇవాళ(ఫిబ్రవరి-16,2019) ఉదయం 11గంటలకు ప్రారంభమైన అఖిలపక్ష సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, హోంశాఖ కార్యదర్శి
పాకిస్తాన్ పై మరోసారి పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ సానుభూతి ప్రకటించారు. పుల్వామా జిల్లాలో గురువారం జైషే మహమద్ జరిపిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన సిద్ధూ..అదో పిరికి పందల చర్యగా అభివర్ణించారు. హింస ఎక్కడ చెలరేగ�
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. మన భధ్రతా బలగాలకు పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు హైలెవల్ మీటింగ్ తర్వాత మోడీ అన్నారు. మన సైనికుల ధైర్యసాహసాలపై పూర్తి నమ్మకముందని తెలిపారు. ఉగ్రదాడి వెనకు ఉన్నవారిని వదిలిపె�
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ టార్గెట్ గా పాకిస్తాన్ కి చెందిన జైషే ఈ మహమద్ ఉగ్రసంస్థ జరిపిన మారణహోమాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ ఉగ్రదాడి వెనుక పాక్ గూఢచర్య సంస్థ ISI హ�
పొరపాటున దేశ సరిహద్దు దాటి పాక్ లోకి ప్రవేశించిన 16 ఏళ్ల భారతీయ బాలుడిని పాక్ భారత్ కి తిరిగి పంపించింది. పాక్ రేంజర్లు మర్యాదపూర్వకంగా బాలుడిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి అప్పగించారు. అస్సాంకి చెందిన బిమల్ నర్జీ(16) 2018 ఆగస్టులో పొరపాటున బో
వాఘా : రిపబ్లిక్ డే…దేశ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. జనవరి 26వ తేదీ సాయంత్రం మాత్రం అందరి కళ్లూ బీటింగ్ రిట్రీట్పైనే ఉన్నాయి. భారత్ – పాకిస్తాన్ దేశాల సైనికులు నిర్వహించిన విన్యాసాలు హైలెట్గా నిలిచాయి. ఈ విన్యాసాలను చూసేందుకు భార