Home » Pak
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి మోడీ ప్రభుత్వంపై సోమవారం(ఫిబ్రవరి-18,2019) వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని ఫిబ్రవరి-8,2019న నిఘా సంస్థలు ప్రభుత్వానికి తెలియజేశాయని మమత అన్నా�
పాక్ తో చర్చల సమయయం ముగిసిపోయిందని, ఇప్పుడు చర్యలు తీసుకొనే సమయమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. చర్చలకు సమయం ముగిసిపోయిందనే విషయం పుల్వమా జిల్లాలో జరిగిన ఉగ్రదాడితో నిరూపితమైందన్నారు.పాక్ తో చర్చలు జరిపే సమయం ముగిసిపోయిందని సూచిందన్నా�
గూఢచర్యం ఆరోపణలతో పాక్ జైళ్లో శిక్ష అనుభవిస్తున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో నెదర్లాండ్స్ లోని ది హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం(ICJ)లో భారత తరపున మాజి సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. పాక్ మిలటర�
భారత్ లోని పాక్ హై కమీషనర్ ని అత్యవసరంగా పాక్ రావాలని ఆ దేశం ఆదేశించింది. పుల్వామా ఉగ్రదాడితో పాక్ పై భారత్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. సరిహద్దుల్లో కూడా యుద్ద వాతావరణం నెలకొంది. ఈ సమయంలో సంప్రదింపుల కోసమంటూ ఢిల్లీలోని పాక్ హై కమీషనర్ ని ఇస్లామాబాద�
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎప్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్(AICWAI)తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న పాకిస్తాన్ నటులు, కళాకారులపై పూర్తిగా బ్య
సౌదీ యువరాజు మొహమద్ బిన్ సల్మాన్ తన మొదటి అధికారిక పాక్ పర్యటనలో పాక్ కి వరాల జల్లు కురిపించాడు. పాక్ కు ఆర్థికంగా ఊతమిచ్చేలా 20 బిలియన్ డాలర్ల విలువైన భారీ ఒప్పందంపై ఆదివారం(ఫిబ్రవరి-17,2019) సౌదీ సంతకాలు చేసింది. దక్షిణాసియా, చైనా పర్యటనలో భాగం
పుల్వామా ఉగ్రదాడితో ఇప్పుడు దేశ ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో తన హృదయంలో కూడా అంతే ఆగ్రహం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-17,2019) బీహార్ లోని బరౌనీలో పర్యటించిన ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాట్న�
పుల్వామా ఉగ్రదాడికి పాకిస్థాన్ నుంచి వ్యూహ రచన చేసినట్లు నిఘూ వర్గాలు తెలిపాయి. పుల్వామా ఆత్మాహుతి దాడికి తామే పాల్పడినట్టు జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. పుల్వామా ఆత్మాహుతి దాడికి పఠాన్కోట్ ఉగ్రదాడి సూత్రధారి,
పుల్వామా దాడితో రగిలిపోతున్న భారత సైన్యం పాక్ కు బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉంది. పాక్ తో ఇకపై చర్చలు ఉందకూడదు అని భారత్ భావించింది. భారత్-పాక్ పశ్చిమ సరిహద్దుల్లో భారత వాయుసేకు చెందిన 81 యుద్ధ విమానాలు మొహరించాయి. టాప్ ఇండియన్ ఫైటర్ జెట్ లు �
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాక్ పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ప్రజలందరూ సహనంతో ఉండాలని మోడీ కోరారు.