Home » Pak
ఢిల్లీ : పాకిస్థాన్-భారత్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ప్రభావం అన్ని వ్యవస్థ ఉంటున్న క్రమంలో ఇంటర్నేషన్ ట్రాన్స్ పోర్ట్ పై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో కెనడా భాతరదేశానికి విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. పుల్వామా దాడికి ప్రత�
దాడులు,ప్రతిదాడులతో భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతున్న సమయంలో ఆర్మీ అలర్ట్ అయింది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆర్మీ,పారామిలటరీ,ప�
జెనీవా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిదన్నారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. పాక్ దాడులను తిప్పికొట్టే క్రమంలో భారత పైలట్ పాక్ కి చిక్కి అక్కడి సైనికుల చేతుల్లో చిత్రహింసలకు గురైన ఘటనపై స్పందించిన అసదుద్దీన్.. ఈ కష్ట సమయంలో ధైర్యసాహసాలు కలి
చైనా-భారత్-రష్యా విదేశాంగ మంత్రుల సమావేశం కోసం బుధవారం(ఫిబ్రవరి-27,2019) చైనా చేరుకున్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూతో సమావేశమయ్యారు. పుల్వామా ఉగ్రదాడి, పాక్ లోని ఉగ్రశిబిరాలపై మంగళవారం(ఫిబ్రవరి-26,2019) భారత వాయుస
భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను బుధవారం(ఫిబ్రవరి-27,2019) కూల్చివేశామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. భారత చర్యకు ప్రతిచర్య చూపించామన్నారు. పాక్ ను తక్కువగా అంచనా వేయొద్దన్నారు. పాక్ భూభాగంలోకి భారత్ వచ్చి దాడులు చేస్తే..భారత భూభాగ�
భారత పైలట్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ చెబుతున్నదానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ భూభాగంలో భారత యుద్ధవిమానాన్ని కూల్చివేశామని, అందులో ఉన్న వింగ్ కమాండర్ అభి ఆనంద్ అనే పైలట్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ �
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ లో మంగళవారం (ఫిబ్రవరి-24,2019) ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై విపక్షాలు విరుచుకుపడ్డాయి. బాల్ కోట్ ప్రాంతంతో ఉగ్రశిబిరాలపై భారత వాయిసేన దాడుల గురించి మంత్రులు ప్రస్తావిస్తున్న సమయంలో విపక్ష పార్టీల సభ్యులు ఇమ్రాన్ ఖాన్
మంగళవారం(ఫిబ్రవరి-26,2019) ఉదయం పాక్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడుల తర్వాత ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ భవన్ లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థ
పాక్ లోని బాల్కోట్ లోని జైషే ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసిన కొన్ని గంటల్లోనే పాక్ కు చెందిన ఓ స్పై(గూఢచర్య) భారత భూభగంలోకి చొచ్చుకొచ్చింది. గుజరాత్ లోని కచ్ అంతర్జాతీయ సరిహద్దు నలియా ఎయిర్ బేస్ కి అతి సమీపంలోని అబ్దాసా గ్రామ�
మంగళవారం(ఫిబ్రవరి-26,2019) ఉదయం పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడుల తర్వాత భారత ఆర్మీ తన అధికారిక ట్విట్టర్ లో ఓ పద్యాన్ని పోస్ట్ చేసింది. ప్రముఖ హిందీ కవి రామ్ ధారీ సింగ్ రాసిన ఈ పద్యాన్ని ఏడీజీ పీఐ(అడిషనల్ డైరక్టర్ జనరల్, ప