Pak

    సరిహద్దుల్లో కాల్పులు…జవాన్ మృతి

    March 21, 2019 / 02:46 PM IST

    కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పదేపదే సరిహద్దుల్లో పాక్ కాల్పులకు తెగబడుతోంది.జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలోని సుందర్ బానీ సెక్టార్ లో గురువారం(మార్చి-21,2019)ఉదయం పాక్ కాల్పులకు తెగబడింది.పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో భారత జవాను �

    ఆనందం ఎక్కడ.. ఎప్పుడూ ఏడుపే : ఇంకా దిగజారిన ఇండియా

    March 21, 2019 / 07:37 AM IST

    ఆనందం.. సంతోషం.. హ్యాపీ.. హ్యాపీనెస్.. పదాలు వేరైనా.. భావం ఒక్కటే.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన ఇండియాలో 2019 ఏడాదిలో హ్యాపీనెస్ కరువైపోయిందట.

    సరిహద్దుల్లో కాల్పులు..జవాన్ మృతి

    March 18, 2019 / 03:42 PM IST

    బోర్డర్ లో పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.పాక్ సైన్యం కాల్పులకు తెగబడటంతో… భారత సైనికుడు కరమ్ జీత్ సింగ్(24) తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకాశ్మీర్‌లోని రజౌ�

    అరుదైన వ్యాధి అంట : ముషార్రఫ్ ఆరోగ్యం విషమం

    March 18, 2019 / 10:00 AM IST

    పాక్ మాజీ అధ్యక్షడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన అనారోగ్యం మరింత క్షీణించడంతో ఆయనను దుబాయ్ లోని ఓ హాస్పిటల్ కు తరలించారు. వ్యాధికి సంబంధించి కొంతకాలంగా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే శనివారం(మార్చి-16,

    రాసిపెట్టుకోండి…2025 తర్వాత భారత్ లో పాక్ విలీనం!

    March 17, 2019 / 11:39 AM IST

    RSS సీనియర్ నాయకుడు ఇంద్రేశ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025 తర్వాత పాకిస్తాన్‌…​ భారత్‌ లో భాగం అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ సమస్యపై ముంబైలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూరోపియన్‌ యూనియన్‌ మాదిరి అఖండ భారత్‌ రూపొం�

    తీహార్ జైలు రెడీగా ఉంది : భారత్ కు దావూద్!

    March 16, 2019 / 02:16 PM IST

    ఓవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు తమంతటి శాంతివంతమైన దేశం లేదని ప్రపంచానికి కలరింగ్ ఇస్తున్నపాక్ కు భారత అధికారులు శనివారం(మార్చి-16,2019) గట్టి షాక్ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరాడుతున్నట్లు గాలి కబుర్లు చెప్పడం కాదని, నిజంగా ఉగ్రవాదులపై

    దలైలామాను మసూద్ తో పోల్చిన పాక్ జర్నలిస్ట్…చీల్చి చెండాడిన నెటిజన్లు

    March 14, 2019 / 02:11 PM IST

    టిబెట్ బౌద్ధమత గురువు,నోబెల్ శాంతి బహుమతి విజేత దలైలామాను జైషే చీఫ్ మసూద్ అజార్ తో పోల్చాడు పాక్ కు చెందిన ఓ జర్నలిస్ట్. దలైలామాను మసూద్ తో పోల్చడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆ జర్నలిస్ట్ ను చీల్చి చెండాడుతున్నారు. అహింసావాదిని ఉగ్రవా

    అన్నదమ్ముల అనుబంధం : దేశ విభజనప్పుడు విడిపోయి..ఇన్నాళ్లకు కలుసుకున్నారు

    March 7, 2019 / 08:11 AM IST

     రాసి పెట్టి ఉంటే ఎప్పుడైనా జరుగక తప్పదు అనే మాట నిజమైంది.ఒకరికొకరు కలుకోవాలని రాసి పెట్టి ఉంది కనుకే ఏడు దశాబ్దాల క్రితం జరిగిన దేశ విభజన సమయంలో విడిపోయిన స్నేహితులు ఇన్నేళ్లకు మంగళవారం(మార్చి-5,2019) కలుసుకున్నారు. దేశ విభజనకు ముందు ప్రస్�

    పాక్ కు భారత ఆర్మీ హెచ్చరిక…సరిహద్దులో పాకిస్తానీ అరెస్ట్

    March 7, 2019 / 02:36 AM IST

    పాకిస్తాన్ ఆర్మీని తాము తీవ్రంగా హెచ్చరించినట్లు భారత ఆర్మీ బుధవారం(మార్చి-6,2019) మీడియాకు తెలిపింది. జమ్మూకాశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో పాక్ ఆర్మీ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో అనేకమంది సామాన్య �

    రమ్యపై నెటిజన్లు ఫైర్..తీసుకెళ్లి పాక్ లో వదిలిపెట్టండి

    March 6, 2019 / 10:17 AM IST

    కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్ చార్జి, మాజీ ఎంపీ రమ్య మరోసారి ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది. వాయుసేన మెరుపుదాడులకు సంబంధించి రమ్య చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.రమ్యపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చే�

10TV Telugu News