Pak

    పాక్‌లో బయటపడ్డ బుద్ధుని విగ్రహం.. యాంటీ ముస్లింగా భావించి ధ్వంసం చేసిన కార్మికులు

    July 18, 2020 / 09:31 PM IST

    పురాతన బౌద్ధ విగ్రహం.. పాకిస్తాన్ లోని తఖ్త్ బాహి ప్రాంతంలో బయటపడింది. మారథాన్ జిల్లాలోని ఖైబర్ పక్తున్‌ఖ్వాలో ఓ ఇల్లు కోసం తవ్వుతుండగా విగ్రహం బయటపడింది. స్థానిక నిర్మాణ కార్మికులు అది ఇస్లామేతర వస్తువుగా భావించి పగులగొట్టేశారు. ఓ ఇంటికి �

    Hindu:హిందు బాలికలిద్దరిని బలవంతంగా ఎత్తుకెళ్లిన పాక్ పొలిటిషియన్ సోదరుడు.. న్యాయం కోసం బాధిత కుటుంబం డిమాండ్

    April 25, 2020 / 06:27 AM IST

    :కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఒకవైపు ప్రపంచమంతా పోరాటం చేస్తుంటే.. పాకిస్థాన్‌లోని మైనార్టీ హిందువులు మతపరమైన హింసను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇద్దరు మైనర్ హిందు బాలికలను సి

    మా వ్యవహారాల్లో వేలు పెట్టొద్దు.. టర్కీకి భారత్ స్ట్రాంగ్ కౌంటర్

    February 15, 2020 / 06:57 AM IST

    టర్కీష్ ప్రెసిడెంట్ తయ్యిప్ ఎర్డోగాన్ జమ్మూ కశ్మీర్‌పై కామెంట్లు చేసి చివాట్లు తిన్నాడు. శుక్రవారం పాకిస్తాన్‌లో పర్యటించిన ఎర్డోగాన్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే కశ్మీర్ విషయంలో ఏదైనా సహ�

    Facebook, Twitterలపై కన్ను.. పాక్ ముందు జాగ్రత్త

    February 14, 2020 / 04:48 AM IST

    పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చింది. క్యాబినెట్ ఆమోదంతో సోషల్ మీడియా కంపెనీలన్నీ చట్ట వ్యతిరేకపరమైన కంటెంట్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. రూల్స్ ప్రకారం.. కంపెనీలు అలాంటి అకౌంట్లను బ్లాక్ చేయాలని నిర్ణయించారు. మీడియా సెన్స�

    కొన్ని పార్టీలు పాక్‌లా మాట్లాడుతున్నాయి: మోడీ

    December 11, 2019 / 08:08 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో కొన్ని పార్టీలు పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నాయని అన్నారు. సిటిజన్‌షిప్ బిల్లును ప్రవేశపెట్టినందుకుగానూ ప్రతిపక్షాల నుంచి మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ మేర మోడీ స్పందిస్తూ.. ‘సిటిజన్‌ష�

    కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభించిన మోడీ..ఇమ్రాన్ కు థ్యాంక్స్

    November 9, 2019 / 09:15 AM IST

    సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ 550వ జయంతి సందర్భంగా పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోని డేరాబాబా నానక్ దగ్గర భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ఇవాళ(నవంబర్-9,2019) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,�

    విన్యాసాలు చేస్తున్న పాకిస్తాన్ పేల్చేశామని చెప్పిన విమానం

    October 8, 2019 / 08:16 AM IST

    భారత్ ఎయిర్ ఫోర్స్ 87వ వార్షికోత్సవ వేడులకలో భాగంగా గగనతలంలో విన్యాసాలు చేస్తున్నాయి. ఢిల్లీలో ఉన్న హిండాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి విశాల గగనంలో షికార్లు కొడుతూ కనువిందు చేశాయి. ఫిబ్రవరి 27న జరిగిన ఎయిర్ స్ట్రైక్ దాడుల్లో భారత యుద్ధ విమాన�

    ఎవ్వరూ లేకుండానే ప్రయాణించిన 46పాక్ విమానాలు

    September 22, 2019 / 05:37 AM IST

    పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఇస్లామాబాద్ నుంచి వెళ్లే 46 విమానాల్లో ఒక్కరు లేకుండానే గాల్లోకి ఎగిరాయట. 2016-17 సంవత్సరంలో ఇలా జరిగిందని ఓ మీడియా కథనంలో రాసుకొచ్చింది. జీయో న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇలా ప్రయాణించడం వల్ల 180మిలియన

    బలూచిస్తాన్ లోని హోటల్ పై ఉగ్రదాడి

    May 11, 2019 / 03:36 PM IST

    పాకిస్తాన్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బలూచిస్తాన్ ప్రాంతంలోని గ్వాదర్‌ సిటీలోని పెరల్‌ కాంటినెంటల్‌ హోటల్‌ లోకి ముగ్గురు సాయుధులైన ఉగ్రవాదులు చొరబడ్డారని పాక్‌ మీడియా తెలిపింది.గ్వాదర్‌లో సముద్ర తీరానికి సమీపంలోని ఓ కొండపై ఈ

    పుల్వామా దాడి గురించి ముందే తెలుసు

    April 9, 2019 / 03:18 PM IST

    జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి-14,2019న జైషే ఉగ్రసంస్థకు చెందిన అదిల్ అహ్మద్ దార్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.దేశ ప్రజలు ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ దాడి గురించి తనకు ముం

10TV Telugu News