-
Home » Pakistan occupied Kashmir
Pakistan occupied Kashmir
PoKలో రచ్చ రచ్చ.. జెన్ జీ ఉద్యమం స్టార్ట్.. పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్న యువత
ఈ నెల ప్రారంభం నుంచి జెన్ జెడ్ నిరసనలు శాంతియుతంగా జరుగుతున్నాయి. అయితే, విద్యార్థులపై దుండగుడు కాల్పులు జరిపాడు. అంతే,
పీవోకేలో యధేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన.. పాకిస్తాన్పై నిప్పులు చెరిగిన భారత్..
సైనిక ఆక్రమణ, అణచివేత, క్రూరత్వం, వనరులను చట్టవిరుద్ధంగా దోపిడీ చేయడంపై అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు..
పాకిస్తాన్ సైన్యం కిరాతకం.. పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు.. 8మంది మృతి..
ముజఫరాబాద్పై వారి కవాతును అడ్డుకోవడానికి వంతెనలపై వ్యూహాత్మకంగా ఉంచిన పెద్ద షిప్పింగ్ కంటైనర్లను నదిలోకి తోసివేశారు.
యుద్ధ భయంతో ఉక్కిరిబిక్కిరి.. వెయ్యికి పైగా మదర్సాలను ఖాళీ చేయించిన పాకిస్తాన్..
వారం రోజులుగా భయంతో జీవిస్తున్నామని, చిన్నారులకు తమకు ఏం జరుగుతుందో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Pakistan Avalanche : పాకిస్థాన్ లో తీవ్ర విషాదం.. హిమపాతం విరుచుకుపడి 10 మంది మృతి
గుజ్జర్ కుటుంబానికి చెందిన 25మంది పీఓకే నుంచి ఆస్టోర్ కు తమ పశువులను తీసుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. హిమపాతం కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని చెప్పారు.
J&K : భారీ ఉగ్రదాడికి ప్లాన్, ముగ్గురు ఉగ్రవాదుల హతం
గురువారం సాయంత్రం రాంపూర్ సెక్టార్ లో హత్లాంగా అడవిలో జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా..ఉగ్రవాదులు తారసపడ్డారు. అందులో భాగంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపేసరికి జవాన్లు అలర్ట్ అయ్యారు.
ఏమి జరుగుతోంది ? గవర్నర్ ను కలిసిన కంగనా
Kangana Ranaut vs Shiv Sena : కంగనా రనౌత్..ఎక్కడా చూసిన ఈమెపై చర్చలు జరుగుతున్నాయి. శివసేన, ఈమె మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే..భగ్గుమనేటట్లుగా తయారైంది. పరిస్థితి. ఈ క్రమంలో ఈమె..మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారిని కలువడం ర�
ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు… పీఓకే ను భారత్ లో కలిపేస్తాం
పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయం పై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నవరణే సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే వెనక్కి తెచ్చుకోవాలని పార్లమెంట్ ఆదేశిస్తే ఆపరేషన్ పీఓకే నిర్వహించి భారత్ లో కలిపేసేందుకు తమ సైన్యం సిధ్దంగా ఉందని ఆయన తెలిపారు. జనవరి 11, శ
భారత హై కమీషనర్ కు పాకిస్తాన్ సమన్లు
పాకిస్తాన్ లోని భారత హై కమీషనర్ గౌరవ్ అహ్లువాలియాకు ఆ దేశ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయటం పట్ల అభ్యంతరం తెలుపుతూ ఇది కాల్పుల విరమణ ఉల్లంఘనగా తెలిపింది. పాకిస్తాన్ సైన
టార్గెట్ ఫినిష్ : భారత్ బ్రహ్మాస్త్రం మిరాజ్ యుద్ధ విమానాలు
పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత వాయు దళం మిరాజ్ 2000 యుద్ధ విమానాలుతో పాకిస్తాన్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానం టెర్రరిస్టుల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించగా.. ఈ యుద్ధ విమానంపై ఇప్పుడు దేశ వ�