Pakistan occupied Kashmir

    యుద్ధ భయంతో ఉక్కిరిబిక్కిరి.. వెయ్యికి పైగా మదర్సాలను ఖాళీ చేయించిన పాకిస్తాన్..

    May 2, 2025 / 09:25 PM IST

    వారం రోజులుగా భయంతో జీవిస్తున్నామని, చిన్నారులకు తమకు ఏం జరుగుతుందో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    Pakistan Avalanche : పాకిస్థాన్ లో తీవ్ర విషాదం.. హిమపాతం విరుచుకుపడి 10 మంది మృతి

    May 28, 2023 / 01:22 PM IST

    గుజ్జర్ కుటుంబానికి చెందిన 25మంది పీఓకే నుంచి ఆస్టోర్ కు తమ పశువులను తీసుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. హిమపాతం కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని చెప్పారు.

    J&K : భారీ ఉగ్రదాడికి ప్లాన్, ముగ్గురు ఉగ్రవాదుల హతం

    September 23, 2021 / 05:18 PM IST

    గురువారం సాయంత్రం రాంపూర్ సెక్టార్ లో హత్లాంగా అడవిలో జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా..ఉగ్రవాదులు తారసపడ్డారు. అందులో భాగంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపేసరికి జవాన్లు అలర్ట్ అయ్యారు.

    ఏమి జరుగుతోంది ? గవర్నర్ ను కలిసిన కంగనా

    September 13, 2020 / 04:56 PM IST

    Kangana Ranaut vs Shiv Sena : కంగనా రనౌత్..ఎక్కడా చూసిన ఈమెపై చర్చలు జరుగుతున్నాయి. శివసేన, ఈమె మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే..భగ్గుమనేటట్లుగా తయారైంది. పరిస్థితి. ఈ క్రమంలో ఈమె..మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారిని కలువడం ర�

    ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు… పీఓకే ను భారత్ లో కలిపేస్తాం

    January 11, 2020 / 11:37 AM IST

    పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయం పై ఆర్మీ చీఫ్ జనరల్  మనోజ్ ముకుంద్ నవరణే  సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే వెనక్కి తెచ్చుకోవాలని పార్లమెంట్ ఆదేశిస్తే ఆపరేషన్ పీఓకే నిర్వహించి భారత్ లో కలిపేసేందుకు తమ సైన్యం సిధ్దంగా ఉందని ఆయన తెలిపారు. జనవరి 11, శ

    భారత హై కమీషనర్ కు పాకిస్తాన్ సమన్లు

    October 20, 2019 / 01:19 PM IST

    పాకిస్తాన్ లోని భారత హై కమీషనర్ గౌరవ్ అహ్లువాలియాకు ఆ దేశ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయటం పట్ల అభ్యంతరం తెలుపుతూ ఇది కాల్పుల విరమణ ఉల్లంఘనగా తెలిపింది.  పాకిస్తాన్ సైన

    టార్గెట్ ఫినిష్ : భారత్ బ్రహ్మాస్త్రం మిరాజ్ యుద్ధ విమానాలు

    February 26, 2019 / 05:08 AM IST

    పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత వాయు దళం మిరాజ్ 2000 యుద్ధ విమానాలుతో పాకిస్తాన్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానం టెర్రరిస్టుల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించగా.. ఈ యుద్ధ విమానంపై ఇప్పుడు దేశ వ�

10TV Telugu News