Home » Palla Rajeshwar Reddy
ముత్తిరెడ్డి రాజకీయ జీవితంలో ఇది కామా మాత్రమే. ఫుల్ స్టాప్ కాదు. గతం గతః అన్నట్టు పని చేసుకోవాలి. KTR
జనగామ మీటింగ్ కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరిన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. మధ్యలోనే వెనుదిరిగారు. Palla Rajeshwar Reddy - Minister KTR
ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు.
ఎప్పుడూ శాంతంగా, సౌమ్యంగా కనిపించే పల్లా ఎందుకో కాస్త ఆవేశపడ్డారు. కాలం కలిసొస్తే జనగామలో అధికార పార్టీ అభ్యర్థిగా ఎన్నికల రణరంగంలో దిగాల్సిన రాజేశ్వరరెడ్డి.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై మాట జారారు.
చాయ్ లు సమోసాలు తినే వాళ్లు కొందరు నిన్న హరిత ప్లాజాలో జరిగిన మీటింగ్ లో ఉన్నారు. Mutthireddy Yadagiri Reddy - Jangaon
గులాబీ పార్టీకి.. ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్నాయ్ ప్రతిపక్షాలు. మరి.. కారు స్పీడ్కి బ్రేకులు వేయడం సాధ్యమవుతుందా? ఈసారి ఎన్నికల్లో వరంగల్ పశ్చిమంలో కనిపించబోయే సీనేంటి?
Palla Rajeshwar Reddy: 28 ప్రాజెక్టులు అడిగితే కేంద్రం ఇచ్చింది 4 ప్రాజెక్టులే. టోల్ రూపంలో రూ.9 వేల కోట్లు తెలంగాణ ప్రజలు చెల్లించారు.
ప్రశ్నా పత్రాల లీకేజీలో రాజకీయ పార్టీ పాత్ర ఉండటం దురదృష్టకరం అన్నారు. తప్పు చేసి అడ్డంగా దొరికిన కూడా బీజేపీ నాయకులు బండిని సమర్ధించడం సిగ్గు చేటన్నారు. పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్ళి దొంగను రక్షించే చెందంగా బీజేపీ ప్రయత్నం చేసిందని వె
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు అధికార టీఆర్ఎస్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
వరి కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్ర స్తాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఇరు పార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు.