-
Home » Palla Rajeshwar Reddy
Palla Rajeshwar Reddy
కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్లో కాలు జారిపడిన ఎమ్మెల్యే పల్లా
కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడ్డారు. తుంటి ఎముక దగ్గర ఆయనకు గాయమైనట్టుగా తెలుస్తోంది. వెంటనే ఆయనను హైదరాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీ ముందు ఉద్రిక్తత.. దాడికి యత్నం..
స్థానికులకు, పల్లా అనుచరులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోచారం పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి.
సర్వేచేసి హద్దులు పెట్టండి.. ఆక్రమించినట్లు తేలితే నేనే కూల్చేస్తా : పల్లా రాజేశ్వర్ రెడ్డి
మా భవనాలు ప్రభుత్వ భూమి, చెరువు భూమిని ఒక్క ఇంచు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు తేలినా హైడ్రా బుల్డోజర్లతోనే వారి సమక్షంలోనే భవనాలను ..
పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కేసు నమోదైంది.
ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నా ఉపయోగం లేదు: పల్లా రాజేశ్వర్ రెడ్డి
Palla Rajeshwar Reddy: అవినీతి డబ్బుతో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని..
Palla Rajeshwar Reddy : పాలనను వదిలేసి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు- కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్యే పల్లా ఫైర్
గోదావరి పరివాహక ప్రాంత నేతలకు ప్రాణహాని ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం గన్ మెన్లను తొలగించింది. తుంగతుర్తిలో సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను ఆయన భార్యను కాంగ్రెస్ వాళ్లు కొట్టారు.
ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్ధం.. ఓటుహక్కు నమోదుకు అవకాశం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇందుకోసం కసరత్తు మొదలు పెట్టింది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది- కాంగ్రెస్ నేతల సంచలన ఆరోపణలు, డీజీపీకి ఫిర్యాదు
ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజాసింగ్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అన్నారు. దీనిపై లోతుగా దర్యాఫ్తు చేయాలని డీజీపీని కోరామన్నారు కాంగ్రెస్ నేతలు.
జనగామ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర హైటెన్షన్!
పోలింగ్ బూత్ వద్ద జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్కువ సేపు ఉండడం వలన అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. దాంతో...
దూకుడు పెంచిన కేసీఆర్.. జనగామ, భువనగిరిలో ప్రజా ఆశీర్వాద సభలు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ, భువనగిరి నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.