Home » Paris Olympics
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో భారత ఆర్చర్లు అదరగొడుతున్నారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత మహిళా ఆర్చరీ జట్టు శుభారంభం చేసింది.
పారిస్ ఒలింపిక్స్-2024కు రంగం సిద్ధమైంది.
పారిస్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ 2024కు అంతా సిద్ధమైంది.
దిగ్గజ బాక్సర్, మాజీ ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణకు చెందిన 18 ఏళ్ల ఈషా సింగ్ పారిస్ ఒలింపిక్స్ బెర్త్ను దక్కించుకుంది.
చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో రజతం సాధించిన ఒడిశాకు చెందిన జావెలిన్ స్టార్ అథ్లెట్ కిషోర్ కుమార్ జెనాకు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ రూ.1.5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు.
భారత జావెలిన్ త్రో స్టార్, టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ నీరజ్ చోప్రా 2024లో పారిస్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. శుక్రవారం నీరజ్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు.
2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను క్రీడారంగానికి రూ.3,397 కోట్లు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది క్రీడా రంగం అభివృద్ధికి, క్రీడాకారులకు మేలు కలిగిస్తుంది. రాబోయే ఆసియా గేమ్స్, వచ్చే ఏడాది జరగబోయే ఒలంపిక్స్లో మరింతగా రాణించేందుకు ఈ నిధుల �