Home » Parliament Session 2024
లోకసభ స్పీకర్ ఎన్నికలో ఏపీ నుంచి తెలుగుదేశం, జనసేన ఎంపీలు ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. దీంతో వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు ఎవరికి మద్దతు ఇస్తారని చర్చజరిగింది.
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణం పూర్తి చేసిన తర్వాత జై పాలస్తీనా అని నినదించడంతో లోక్సభలో కలకలం రేగింది.
లోక్సభ నుంచి బయటికి వచ్చిన తర్వాత.. కొద్దిసేపు సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
కేంద్ర మంత్రి వర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా, ముగ్గురు సహాయ మంత్రులుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా పార్లమెంట్ లో ఎంపీల ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ...
18వ లోక్ సభ తొలి సమావేశాలు మొదటి రోజు ముగిశాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించారు.
First Parliament session: సోమవారం మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఏపీ ఎంపీలు..