Home » Parliament Sessions
లోక్ సభలో బీజేపీ ఎంపీ అరవింద్ ప్రశ్నల పట్ల టీఆర్ఎస్ ఎంపీల అభ్యంతరం తెలిపారు. తెలంగాణలో సంక్షేమ పథకాలను అడ్డుకునేలా అరవింద్ ప్రశ్నలు వేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు అన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల్లో అవినీతి జరిగ�
అమరావతిలో చోటు చేసుకుంటున్న పరిణామాలతోటు శానసమండలి రద్దు తీర్మానం వంటి అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభు�
కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. రాష్ట్రపతి ప్రసంగం, కీలక బిల్లులు, కోనా వైరస్, వివిధ దేశాలతో ఒప్పందాలు సహా కీలక అంశాలపై చర్చిస్తున్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పార్టీలన్నీ తలమునకలయ్యాయి. పార్లమెంటరీ పార్టీ సమావేశాలు నిర్వహించుకుని
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీ సీఎం ద్రబాబు దీక్షాస్త్రం సంధించబోతున్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఢిల్లిలోనే ఒకరోజు నిరసన చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం