-
Home » pasupu kumkuma
pasupu kumkuma
పసుపు-కుంకుమకు డబ్బులివ్వటంలేదని మహిళల నిరసన
April 10, 2019 / 06:18 AM ISTటీడీపీ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న పసుపు-కుంకుమ పథకం కింద రూ.ప్రతీ మహిళకు రూ.10వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. డ్వాక్రా మహిళలకు మూడు విడతల్లో రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్న క్రమంలో…
బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోండి : పసుపు కుంకుమ చెక్కులు డిపాజిట్ చేశారు
April 8, 2019 / 09:51 AM ISTఏపీ ప్రభుత్వం పసుపు కుంకుమ పధకం కింద సోమవారం మహిళలకు 3 వ చెక్కు బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది.
మహిళలకు గుడ్ న్యూస్ : పసుపు – కుంకుమకు లైన్ క్లియర్
April 5, 2019 / 10:16 AM ISTఏపీలో పసుపు - కుంకుమ పథకం..ఇతరత్రా పథకాలకు సంబంధించిన నిధులు విడుదల కావా ? అనే టెన్షన్ తొలగిపోయింది.
రేపు అకౌంట్లలో డబ్బులు :పుసుపు-కుంకుమ నిధులపై వీడిన సస్పెన్
April 3, 2019 / 03:58 PM ISTఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసుపు- కుంకుమ పథకం మూడో విడత నిధులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మూడో విడతకు సంబంధించిన నిధులను ముందుగానే కేటాయించడంతో ఎన్నికల నిబంధనలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని రాష్ట్ర ఎన్నికల…
మళ్లీ దొరికేసాడు: రైతులకు పసుపు-కుంకుమ పథకమట
March 26, 2019 / 07:05 AM ISTహరిపురం : మంత్రి లోకేశ్ మళ్లీ దొరికపోయాడు. కాగా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడున్న వారినుద్దేశించి మాట్లాడుతూ.. ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయని, తెలుగుదేశం పార్టీకి…
టీడీపీ పసుపు-కుంకుమ యాడ్ పై ట్రోలింగ్ : ఎద్దు పాలిస్తుందట..
March 17, 2019 / 09:50 AM ISTఅమరావతి : ఏపీలో ఎన్నికల హడావిడి మామూలుగా లేదు. ప్రతీ పార్టీ తమ ప్రచారాన్ని చేసుకుంటున్న క్రమంలో అధికార పార్టీ ‘పసుపు-కుంకుమ’ పథకం ప్రకటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ..పార్లమెంట్…
చెక్ చేసుకోండి : మహిళల ఖాతాల్లోకి రూ.3,500 వేసిన చంద్రబాబు
March 7, 2019 / 07:39 AM ISTఏపీలోని మహిళలకు ఈ రోజు (మార్చి-7-2019) శుభ దినం అని సీఎం చంద్రబాబు అన్నారు. పసుపు-కుంకుమ పథకం రెండో విడత సొమ్మును మహిళల ఖాతాలో జమచేశామన్నారు. ఒక్కో మహిళ ఖాతాలో రూ.3,500 డిపాజిట్ చేశామన్నారు.…
తెలంగాణ నుంచి రావల్సినవి వసూలు చేయండి : కేబినెట్ నిర్ణయం
March 5, 2019 / 11:59 AM ISTఅమరావతి: తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీ కి రావల్సిన బకాయిల వసూళ్ళపై దృష్టి సారించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యంగా…
టీడీపీ వర్సెస్ వైసీపీ : అనంతపురం జిల్లాలో టెన్షన్ టెన్షన్
February 3, 2019 / 09:47 AM ISTఅనంతపురం: జిల్లాలోని తోపుదుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వర్సెస్ వైసీపీ వ్యవహారం టెన్షన్ క్రియేట్ చేసింది. తోపుదుర్తి వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రకాష్రెడ్డి స్వగ్రామం. చంద్రన్న