Home » pasupu kumkuma
టీడీపీ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న పసుపు-కుంకుమ పథకం కింద రూ.ప్రతీ మహిళకు రూ.10వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. డ్వాక్రా మహిళలకు మూడు విడతల్లో రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్న క్రమంలో ఒక పక్క ఎన్నికలు..మరోపక్క పసుపు-కుంకుమ నగదు పంపిణీ వ�
ఏపీ ప్రభుత్వం పసుపు కుంకుమ పధకం కింద సోమవారం మహిళలకు 3 వ చెక్కు బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది.
ఏపీలో పసుపు - కుంకుమ పథకం..ఇతరత్రా పథకాలకు సంబంధించిన నిధులు విడుదల కావా ? అనే టెన్షన్ తొలగిపోయింది.
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసుపు- కుంకుమ పథకం మూడో విడత నిధులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మూడో విడతకు సంబంధించిన నిధులను ముందుగానే కేటాయించడంతో ఎన్నికల నిబంధనలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది స్పష�
హరిపురం : మంత్రి లోకేశ్ మళ్లీ దొరికపోయాడు. కాగా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడున్న వారినుద్దేశించి మాట్లాడుతూ.. ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయని, తెలుగుదేశ
అమరావతి : ఏపీలో ఎన్నికల హడావిడి మామూలుగా లేదు. ప్రతీ పార్టీ తమ ప్రచారాన్ని చేసుకుంటున్న క్రమంలో అధికార పార్టీ ‘పసుపు-కుంకుమ’ పథకం ప్రకటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ..పార్లమెంట్ ఎన్నికలు సమీ
ఏపీలోని మహిళలకు ఈ రోజు (మార్చి-7-2019) శుభ దినం అని సీఎం చంద్రబాబు అన్నారు. పసుపు-కుంకుమ పథకం రెండో విడత సొమ్మును మహిళల ఖాతాలో జమచేశామన్నారు. ఒక్కో మహిళ ఖాతాలో రూ.3,500 డిపాజిట్ చేశామన్నారు. పసుపు-కుంకుమ పథకం కింద మరో విడతలో రూ.4వేల నగదును మరోసారి అంద�
అమరావతి: తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీ కి రావల్సిన బకాయిల వసూళ్ళపై దృష్టి సారించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ వేధింపులపై చర్చ �
అనంతపురం: జిల్లాలోని తోపుదుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వర్సెస్ వైసీపీ వ్యవహారం టెన్షన్ క్రియేట్ చేసింది. తోపుదుర్తి వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రకాష్రెడ్డి స్వగ్రామం. చంద్రన్న