Home » Patient
కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచదేశాలు గజగజ వణుకుతున్నాయి. కరోనా లక్షణాలు కన్పిస్తే చాలు తీసుకెళ్లి హాస్పిటల్ లో ఉంచుతున్నారు. అసలు ఇప్పటివరకు కరోనా లక్షణాలతో హాస్పిటల్ కు వెళ్లినవారు ఎక్కడా బయటికొచ్చిన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు భారత్ లో మొ
రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లి శవమై వచ్చాడు. వైద్యుడి నిర్లక్ష్యానికి ఓ రోగి మృతి చెందారు.
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. భారత్లో కూడా ఇప్పటికే దీనికి సంబంధించి రెండు కేసులు నమోదు అవగా.. మరో కేసు నమోదైనట్లుగా డాక్టర్ల నుంచి రిపోర్ట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే వైద్యులు అప్రమత్తం అయ్యారు. కరోనా వైరస్ మూడవ క
18 ఏళ్ల యువతికి నడుము నొప్పి వచ్చింది. ఆస్పత్రికి వెళ్తే ఆపరేషన్ చేయాల్సిందేనన్నారు. నడుము నొప్పి ఆపరేషన్ ఏంటో అనుకున్నారు. తీరా ఆపరేషన్ చేశాక.. వాళ్లు బయటకు
టీటీడీకీ చెందిన బర్డ్ ఆస్పత్రికి.. రామయ్య అనే పేషెంట్ లీగల్ నోటీసు పంపారు. డాక్టర్ల నిర్వాకంతో.. తనకు జరిగిన నష్టానికి రూ.5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని అందులో తెలిపారు.
వైద్య నిర్లక్ష్యంగా కారణంగా ఓ వ్యక్తి చావు అంచుల దాకా వెళ్లివచ్చాడు. MRI స్కానింగ్ మెషీన్ లో వృద్ధ రోగిని ఉంచి మర్చిపోయి డాక్టర్ వెళ్లిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని పంచకుల సెక్టార్ -6 లోని ఎంఆర్ఐ-స్కాన్ సెంటర్లో ఈ సంఘట�
చిన్నపాటి అనారోగ్యానికే డాక్టర్లు పేషెంట్లను ఆ టెస్టులు..ఈ టెస్టులు అంటూ డబ్బులు పిండేస్తారని విన్నాం..చాలామంది ప్రత్యక్షంగా అనుభవించే ఉంటారు. కానీ డాక్టర్ నే ముంచేసిన ఓ మోసగాడి కథ వెలుగులోకి వచ్చింది. డాక్టర్ తో పరిచయం పెంచుకుని కోట్ల ర
హర్యానాలోని ఫరీదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రి సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించింది. విరిగిన కాళ్లనే పేషెంట్ కి తలగడగా పెట్టారు. వివరాల్లోకి వెళితే..