Home » Patient
హైదరాబాద్ లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతి చెందాడు. అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడికి పాల్పడ్డాడు.
విశాఖపట్టణం వాసులు కొంత ఊరటనిచ్చే వార్త. కరోనా వైరస్ బారిన పడిన ఓ వృద్దుడు కోలుకున్నాడు. ఇతని కాకినాడకు రిపోర్ట్ పంపించగా నెగటివ్ తేలింది. అయితే..పూణే నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని, అనంతరం అతడిని డిశ్చార్జ్ చేస్తామని వ�
విదేశాల్లో కంటే తెలంగాణలో కరోనాకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఓ కరోనా పాజిటివ్ పేషెంట్ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశాడు.
భారతదేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. ఈ క్రమంలో కరోనా అనుమానితుడొకరు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు తన్వీర్ సింగ్ (35)గా
చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. భారత్లో కరోనా కేసుల సంఖ్య 127కు చేరింది. భారత్ లో ఇప్పటివరకు మూడు కరోనా మరణాలు సంభవించాయి. గత వారం… కర్ణాటకలోని కలబుర్గికి చెందిన 74ఏళ్ల వృద్ధుడు కరోనా సోకి మరణించిన విషయం తెల�
భారత్ లో ఇవాళ(మార్చి-17,2020)కరోనా సోకి ఓ వ్యక్తి మరణించాడు. కరోనాసోకి ముంబైలోని కస్తూర్భా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న 64ఏళ్ల వృద్ధుడు ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. భారత్లో కరోనా సోకి మరణించిన వారిస�
కరోనా వైరస్ ఏం భయంలేదు..నేను కోలుకున్నా..అంటున్నారు 45 సంవత్సరాల ఓ బిజినెస్ మెన్. ఈయన ఢిల్లీలో కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. కొన్ని రోజుల తర్వాత రికవరీ అయ్యాడు. దీనికి సంబంధించిన విషయాలను ఆయన ఓ జాతీయ ఛానెల్కు వివరించారు. భారతదేశ వ�
కరోనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నివారణకు తగు చర్యలు తీసుకుంది. తెలంగాణలో నమోదైన తొలి కరోనా కేసులో బాధితునికి మెరుగైన వైద్యసేవలందించి, రోగాన్ని నయంచేసి డిశ్చార్జ్ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, గాంధీ వైద్యులకు దక్క
పొత్తిళ్లలో పసిబిడ్డ కరోనా సోకింది. బిడ్డ పుట్టిందని ఆ తల్లి సంతోషంతో మురిసిపోతున్న సమయంలో బిడ్డకు కరోనా సోకిందని తెలిసి ఆ తల్లి తల్లడిల్లిపోతున్న ఘటన లండన్లో నార్త్ మిడిల్సెక్స్ విశ్వవిద్యాలయ హాస్పిటల్ లో చోటుచేసుకుంది. అప్పుడే ప�
భారత్ లో మొదటగా…. జనవరి2020లో చైనాలోని వైరస్ కు ప్రధాన కేంద్రమైన వూహాన్ సిటీ నుంచి కేరళకు వచ్చిన 20ఏళ్ల మెడికల్ స్టూడెంట్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్థాయిన అయిన విషయం తెలిసిందే. భారత్ లో ఆ యువతే మొదటి కరోనా పేషెంట్. 39రోజుల ఐసొలేషన్(ఒంటరిగా ఉండట