Home » Patient
కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ఆస్పత్రిలో డాక్టర్, పేషెంట్ ఇద్దరూ మృతి చెందారు. పేషెంట్ కు చికిత్స చేస్తుండగా గుండె పోటుతో డాక్టరు మృతి చెందాడు. పేషెంట్ కూడా మరణించారు.
ఈసీజీ కోసం ల్యాబ్ కు వెళితే అక్కడ టెక్నీషియన్ యువతిని నగ్నంగా చేసి.... మొబైల్ తో ఆమె నగ్నశరీరాన్ని వీడియో తీశాడు. ఈ దారుణ ఘటన గుంటూరులో శనివారం చోటు చేసుకుంది.
దాడి చేసిన చావలేదనే కక్షతో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వ్యక్తిని మరోసారి చంపటానికి యత్నించాడు. పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో ని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం అదే రోగిపై ఓ వ్యక్తి చేసిన దాడిలో ఆ
2021, ఏప్రిల్ 26వ తేదీన కరోనా సోకి..నుపాడ జిల్లా ఆసుపత్రిలో మహిళ అడ్మిట్ అయ్యింది. అదే ఆస్పత్రిలో ఓ వ్యక్తి కరోనా వ్యాధితో చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్ నిమ్స్లో ఘరానా మోసం వెలుగుచూసింది. వైద్యం కోసం వచ్చిన ఒక వికలాంగుడైన రోగితో నిమ్స్ వైద్యులు ప్రయివేట్ హాస్పిటల్కు ఫీజు కట్టించారు.
Vaccination Telangana : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30కి వ్యాక్సినేషన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 140 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ లో 14 సెంటర్లు ఏర్�
Corona vaccination arrangements: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే నిర్దేశించిన ప్రాంతాలకు చేరింది వ్యాక్సిన్. మిగతా ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు ఆయా రాష్ట్రాల అధికారులు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అన�
Italy has patient with new strain of virus : ప్రపంచ దేశాలను కొత్త వైరస్ కరోనా స్ట్రెయిన్ (new strain) కలవర పెడుతోంది. రూపాంతరం చెందిన వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటలీ (Italy)లో బ్రిటన్ (Britain) తరహా..కరోనా స్ట్రెయిన్ బాధితుడిని గుర్తించారు. దీంతో ప్ర�
Doctor loses Rs 1.25 lakh after woman at ‘patients’ house : హానీ ట్రాప్ ఉచ్చులో ఓ వైద్యుడు చిక్కుకున్నాడు. మహిళలు పన్నిన వలలో ఆ వైద్యుడు రూ. 1.25 లక్షలు పోగుట్టుకున్నాడు. ఈ కొత్త రకం హానీ ట్రాప్ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని ఖేడా జిల్లాలో చోటు చేసుకుంది. Kheda జిల్లాలోని Nadiad civil hospital లో 49 సంవత్�
కరోనా బారిన పడినా ఏపీ ప్రభుత్వం తరుఫున బలమైన వాదనలు వినిపిస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు విన్న వారికి కళ్లు చెమ్మగిల్లాయి. డీఈడీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయ