Home » PAY
ఏపీలో కరోనా రాకాసి విజృంభిస్తుండడంతో సీఎం జగన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు వైరస్ ను అరికట్టేందుకు చర్యలు తీుసుకొంటూనే..పేదలకు కష్టాలు ఎదురుకాకుండా చూస్తోంది. నిరుపేదలకు రేషన్ సక్రమంగా అందించాలని సీఎం జగన్ ఆదేశాలు �
కరోనా యుద్ధంలో ముందువరుసలో ఉండి పోరాడుతున్న డాక్టర్లు,నర్సులు,మెడికల్ స్టాఫ్ కు తీపికబురు చెప్పింది హర్యానా ప్రభుత్వం. కరోనా వ్యతిరేక పోరాటంలో భాగస్వాములైన ప్రభుత్వ డాక్టర్లు,నర్సులు,పారామెడికల్ స్టాఫ్,క్లాస్ IV స్టాఫ్, అంబులెన్స్ స్టాఫ్,
వలస కార్మికులు తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళే బదులుగా,ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఇప్పటి వరకు గ్రామాలకు చేరుకోని కరోనా వైరస్,గ్రామాలకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కేజ్రీవాల్ త�
ఉద్యోగం మారితే ఫైన్ వేయడం ఏంటి? అదీ రూ.1300 కోట్లు చెల్లించమనడం ఏంటి? అనే సందేహం వచ్చింది కదూ. ఉద్యోగం మారడం నేరమా? అని మీరు అడగొచ్చు. కాదని మీరు
ఇండియన్ తమ దేశానికి వస్తున్నారా..అయితే..ముందుగా రూ. 1200 చెల్లించాల్సిందేనంటోంది భూటాన్. ఇందుకు దిగువ సభ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఈ నిబంధన ఇప్పటి నుంచి మాత్రం కాదు. జులై నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. కానీ..ఈ బిల్లు భూటాన్ న�
దేశంలోనే రెండవ ప్రైవేట్ తేజాస్ రైలును భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) అహ్మదాబాద్-ముంబైల మధ్య నడుపుతోంది. తేజాస్ రైలు బుధవారం(జనవరి 22,2020) న గంటకు పైగా ఆలస్యం కావటంతో ప్రయాణికులకు రూ. 63 వేల నష్టపరిహారం చెల్లించినట్లు భారత రైల్�
జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనదారులకు ఇక తిప్పలు తప్పవు. ఎందుకంటే నగదు చెల్లించే వాహనాలకు ఒక్క లైన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. 2020, జనవరి 15వ తేదీ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. హైబ్రిడ్ విధానంలో 25 శాతం లేన్లు నగదు చెల్లించే వామ�
అమెరికాకు చెందిన ఐదేళ్ల చిన్నారి క్యాథలీన్ హార్డీ వయస్సుకు మించిన పెద్దమనస్సును కనబరించింది. విస్టాలోని బ్రీజ్ హిల్ స్కూల్లో చదువుతున్న ఐదు సంవత్సరాల క్యాథలీన్ హార్డీ తోటి విద్యార్ధులకు లంచ్ ఫీజులు కట్టింది. లంచ్ కు డబ్బులు కట్�
ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కు(ITR) సంబంధించి ఆదాయపు పన్ను శాఖ మరోసారి కీలక ప్రకటన చేసింది. 2019, డిసెంబర్ 31వ తేదీ లోపు ఐటీఆర్ వివరాలను పైల్ చేయాలంది. డిసెంబర్ 31లోపు ఫైల్ చేస్తే రూ.5వేలు జరిమానా పడుతుందన్నారు. డిసెంబర్ 31 తర్వాత చేస్తే రూ.10వేలు జరిమానా వ
రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు పరిహారం చెల్లిస్తాం. ఇదీ ఐఆర్ సీటీసీ ఇచ్చిన హామీ. ఇప్పుడా హామీని నిలుపుకునేందుకు ఐఆర్ సీటీసీ రెడీ అయ్యింది. తేజస్ రైల్లో ప్రయాణించిన