Home » Peddapalli
అయితే పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న ఇంటర్నల్ వార్ ను పార్టీ అధిష్టానం ఏ విధంగా చక్కదిద్దుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు
ఓ కారు వేగంగా వచ్చి, అదుపుతప్పి.. నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు మహిళలను ఢీకొట్టింది.
పెద్దపల్లి మార్కెట్ లో కూరగాయాలను ఉచితంగా అందజేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఉచిత కూరగాయలకోసం భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఒప్పందం ప్రకారం హోల్ సెల్ వ్యాపారులు రిటెయిల్ గా కూరగాయలు విక్రయించొద్దని నిబంధన ఉంది. కానీ, వారు నిబంధనలు అతిక్రమించి కిలోల చొప్పున కూరగాయలు రోజు మొత్తం అమ్ముతుండటంతో రిటెయిల్
అందరిపైనా ప్రతీకారం తీర్చుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు మనోహర్రెడ్డి అనుచరులు. ఎందరు ఏమన్నా... నా మాటే శాసనం అన్నట్లు వ్యవహారిస్తున్నారట మనోహర్రెడ్డి. మొత్తానికి ఈ పొలిటికల్ రివేంజ్ విస్తృత చర్చకు దారితీస్తోంది.
బీఆర్ఎస్ పార్టీతోనే మేలు జరుగుతుందనే టాక్ ప్రజల్లో స్టార్ట్ అయిందని కామెంట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దని, కలిసికట్టుగా పని చేయాలని నేతలకు సూచించారు కేసీఆర్.
ఈ నెల 10వ తేదీన కరీంనగర్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపైనా కేసీఆర్ చర్చించారు.
పదేళ్లలో కేసీఆర్ కుటుంబానికి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడిది? పందికొక్కుల్లా లక్షల కోట్లు దోచుకున్న మీరు రాహుల్ గాంధీ ఎవరని ప్రశ్నిస్తారా? Revanth Reddy
తీవ్రంగా గాయపడిన అతను అపస్మారకస్థితిలోకి వెళ్లారు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు.