Home » Peddapalli
పెద్దపల్లి: గోదావరిఖని పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కన్నతల్లి తన ఇద్దరు పిల్లలను తీవ్రంగా కొట్టి చంపింది. సప్తగిరి కాలనీ లో ఉండే రమాదేవి అనే ఇల్లాలు తన ఇద్దరు పిల్లలను చితకబాదింది. దీనితో తీవ్ర గాయాలపాలైన పెద్ద కొడుకు అజయ్ (11) అక్కడి�
ఉదయం ఆరు దాటితే వెలుతురు రావడం…మధ్యాహ్నం దాటిన తరువాత సాయంత్రం రావడం…6 గంటలు దాటితే చీకటి పడడం కామన్. అయితే..ఓ గ్రామంలో అలా జరగదు. సాయంత్రం 4గంటలు దాటిందంటే చాలు..గ్రామాల్లోని ఇళ్లల్లో లైట్లు, దీపాలు వెలుగుతుంటాయి. ఎందుకంటే అప్పటికే చీక
ఆదిలాబాద్: విదేశీ సాంకేతికను వినియోగించుకుంటూ బొగ్గు ఉత్పత్తి చేస్తోన్న సింగరేణి సంస్థ తమ ఆస్తులను కాపాడుకోవడంలో మాత్రం విఫలమవుతోంది. కోట్ల విలువ చేసే సామగ్రి దొంగల పాలవుతున్నా పట్టీపట్టనట్లు వదిలేస్తోంది. నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేయకు�
పెద్దపల్లి : కూటి కోసం కోటి పాట్లు అన్న నానుడికి చెక్ పెట్టేసి…ఓటు కోసం కోటి పాట్లు పడుతున్నారు అభ్యర్ధులు. గ్రామపంచాయతీ ఎన్నికలలో ఓటర్లను ఆకర్షించడానికి నానాతంటాలు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని ఓ సర్పంచి అభ్యర్ధి … అందరి క�