Home » Pensions
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెండు లక్షల పింఛన్లు రద్దు చేశారని హరీశ్ రావు ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ సరికొత్త వ్యవస్థను వెంటనే అమల్లోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
జనారణ్యం నుంచి వనారణ్యం వరకు..
సీబీఐ, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్పోర్ట్స్ అకాడమీ వంటి వాటికి భూములు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.
పెంచిన జీతాలు 2023 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. దీని ప్రకారం ప్రతి ఎంపీకి రెండేళ్ల బకాయిలు కూడా రానున్నాయి.
క్యాపిటల్ సిటీ ఎంతవరకు ఉంటే.. అంతవరకు కరకట్ట రోడ్ నిర్మాణం ఉంటుంది. అమరావతిని కనెక్ట్ చేసేలా కృష్ణా నదిపై ఆరు ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణం.
దాదాపు 11లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని దించేసిన మీరు.. ఇవాళ నీతులు వల్లిస్తున్నారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించడం లేదని ఎంతవరకు సబబో ఆలోచించాలి.
తెలంగాణ ప్రజల ఆలోచనలను అమలు చేస్తాం తప్ప ఏపీ ప్రజల ఆలోచనలు కాదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. 4వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ఊదరగొట్టారు. కనీసం కేసీఆర్ ఇచ్చిన రూ.2వేల పెన్షన్ కూడా నెల నెల ఇవ్వలేని దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది.
ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై సంతకాలు చేశారు చంద్రబాబు.