Home » Pensions
మంగళవారం(జనవరి 28,2020) సచివాలయంలో 'స్పందన'పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 54.64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామన్నారు. ఇంటికే
పెన్షన్ల గురించి సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. లబ్దిదారులు పెన్షన్ల కోసం అధికారులు, ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేదు. హాయిగా ఇంట్లోనే కూర్చుని తీసుకోవచ్చు.
జగన్ ప్రభుత్వం శనివారం(అక్టోబర్ 26,2019) మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుభవార్తలు వినిపించింది. మెట్రో నగరాల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు
కేవలం ఒక్క సెల్ఫీతో ఈ సమస్యలన్నీ పరిష్కారమైపోతాయి. మీరు ఇంట్లోనే ఉండి ఒక్క సెల్ఫీ తీసి పంపిస్తే చాలు.. మీకు రావాల్సిన ప్రయోజనాలు నేరుగా అందుకోవచ్చు. ఇప్పటివరకు పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే..మీరు బతికే ఉన్నారంటూ సర్టిఫికెట్ తీసుకుని రం�
అమరావతి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రత్యేక హోదా ఆందోళనల్లో పాల్గొన్న ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని నిర్ణయించారు. కాపులకు
నెల్లూరు: ఏపీలోని వృధ్దులు,వితంతువులు,ఒంటరి మహిళలు, చేనేత కార్నికులు,గీత కార్మికులు, వికలాంగులకు ప్రభుత్వం నెల,నెలా, ఇచ్చే పించనును 2వేల రూపాయలకు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలో 200 ఉండే పించన్ను వెయ్యి చేశామని, అది ఇ�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆఖరి సమావేశాలు జనవరి 30 నుంచి జరగునున్నాయి. ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉన్నందున ఫిబ్రవరి5న బడ్జెట్ ప్రవేశ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆరు పని�
విశాఖపట్నం : వితంతువులపై అయ్యన్న పాత్రుడు నోరు పారేసుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో జన్మభూమి కార్యక్రమం సందర్భంగా దుక్కల్లా ఉండి పెన్షన్ కావాలంటే ఎలా ఇస్తామండీ? అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జన్మభూమి కా�