Home » Pensions
కాళేశ్వరం ఎత్తిపోతల కోసం విద్యుత్ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని అందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలో స్థాపిత విద్యుత్లో 42 శాతం.. కాళేశ్వరం పంపుల కోసమే వినియోగిస్తున్నారని అభిప్రాయపడింది. ఇందుకోసం ఏటా 10 వేల కోట్లు ఖర్చు అవుతోంద�
సీఎం జగన్ ఎన్నికల హామీలో పింఛన్ల పెంపు ప్రధానమైనది. ఇప్పుడు మూడు వేల రూపాయలు చేయడంతో ఎన్నికల హామీని నెరవేర్చినట్లైంది. గత ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు పెన్షన్ మొత్తం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమేనని.. తాము ఈ మొత్తాన్ని మూడు వేల రూపాయలు చే�
CM KCR Speech In Kamareddy : రూ.50లక్షలతో అడ్డంగా దొరికిన రేవంత్ ను పోటీకి పెడతారా? ఎవరిని గెలిపిస్తారో ప్రజలు ఆలోచించాలి.
Errabelli DayakarRao : కర్నాటకలో రూ.500 పెన్షన్ ఇస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పుడు అది కూడా ఇవ్వడం లేదు.
ఏపీలో పింఛన్ల పంపిణీలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో 38 రూ.500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పెన్షన్ ను రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతామన్నారు మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా 10లక్షల మందికి పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం(ఆగస్టు6,2022) ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం 36లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సం
తెలంగాణలో పెన్షన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న రెండు నెలల్లో అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి వెల్లడించారు.
పెన్షన్ రద్దు కావడంతో ఆవేదనలో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పింఛను రద్దు అయిన వారు మరోసారి
వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుపై మండిపడ్డారు. పింఛన్ల విషయంలో అన్యాయం జరుగుతున్నట్లు విష ప్రచారం ప్రారంభించారని పేర్కొన్నారు.