Home » permission
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం (ఆగస్టు 14, 2020) ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు భక్తుల�
శ్రావణ మాసం అంటేనే శుభకార్యాలకు నెలవు. అందులోనూ ఈ నెలలో వచ్చే వివాహ ముహూర్తాల ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కానీ, కరోనా దెబ్బకు ఈసారి పెళ్లిళ్లలో బ్యాండ్ బాజాలు మోగే పరిస్థితి లేదు. పందిళ్లు.. సందళ్లు అసలే లేవు. పెళ్లిళ్ల నిర్వహణలో అట్టహాసాలు, ఆ�
తెలంగాణ సెక్రటేరియట్ భవనాల కూల్చివేత కవరేజ్ కోసం మీడియాకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెక్రటేరియట్ కూల్చివేత కవరేజ్ కు మీడియాకు అనుమతిస్తున్నట్లు హైకోర్టుకు తెలపనుంది. సాయంత్రం 4 గంటలకు సీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో మీడియా �
ప్రపంచవ్యాప్తంగా తయారుచేస్తున్న కొవిడ్-19 వ్యాక్సీన్ ప్రయోగాలలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తున్న వ్యాక్సీన్ ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. యూకేకి చెందిన ప్రముఖ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, స్వీడిష్ డ్రగ్ మేకర్ ఆస్ట్రాజెనెకాతో (AstraZeneca) కల�
COVID-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి ఓ చైనా ఔషధ సంస్థ, రెగ్యులేటరీ ఆమోదం కోసం ఎదురుచూడకుండా వాలంటీర్ల గ్రూప్ లపై హ్యూమన్ ట్రయిల్స్ ను ప్రారంభించింది. ఇప్పుడు ఇది భద్రత గురించి మాత్రమే కాకుండా, నీతి మరియు సమర్థత( ethics and efficacy.) గురించి ప్రశ్నలను ల�
కరోనా చికిత్సపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా బాధితులతోపాటు అనుమానితులకు కూడా వెసులుబాటు కల్పించింది. అనుమానితులతో పాటు పాజిటివ్ వచ్చిన వ�
నిర్మాణ రంగ సంఘాలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. బల్డింగ్, లేఅవుట్ల అనుమతులకు సంబంధించిన పలు అంశాలను నిర్మాణ రంగ ప్రతినిధులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇసుక సరఫరా సమస్యలపై టీఎస్ ఎండీసీతో కేటీఆర్ మాట్లాడారు. నిర్మాణ రంగానికి ప్రభుత్వం �
హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ విధిస్తారనే వార్తలతో ఏపీ వాసులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. పట్నం నుంచి పల్లెబాట పట్టారు. సొంత వాహనాల్లో ఇంటికెళ్తున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-మహబూబ్ నగర్ హైవేపై రద్దీ పెరిగి�
కరోనా వైరస్ నేపథ్యంలో విద్యాసంవత్సరం ప్రారంభం కానందున ప్రైవేటుస్కూళ్ల ఆన్లైన్ తరగతులపై ప్రభుత్వ వైఖరేమిటని విద్యాశాఖను హైకోర్టు ప్రశ్నించింది. ఆన్లైన్ తరగతులకు అనుమతి ఉందా? లేదా? చెప్పాలని పేర్కొంది. ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్ తరగ�
కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సందర్భంగా మొదటగా మద్యంషాపులను బంద్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత లాక్ డౌన్ సడలింపులో భాగంగా తెలంగాణలో మద్యం షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులకు పర