Home » permission
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ముంబై కోర్టు భారీ షాక్ ఇచ్చింది. మాల్యా ఆస్తులను విక్రయించడానికి ఎస్ బీఐ నేతృత్వంలోని 15 బ్యాంకుల కన్సార్టియంకు ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. మాల్యాకు రుణాలను ఇచ్చి నష్టపోయిన బ్యాంకులు, జప్తులో
భారత్ లోకి 5G ఎంట్రీ అయింది. చానాళ్లుగా 5G ఎప్పుడు భారత్ లోకి వస్తుందా అని ఎదురుచూసేవారికి ఓ గుడ్ న్యూస్. దేశంలో 5G ట్రయల్స్ నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. దేశంలో 5జీ స్పెక్ట్రంను పరిక్షించేందుకు తొ�
దిశ ఘటన తర్వాత హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చింది. మెట్రో రైల్లో ప్రయాణించే మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మదనపల్లె టమాట మార్కెట్ యార్డు కమిటీ ఝలక్ ఇచ్చింది. మార్కెట్ సందర్శనకు రావొద్దని తెలిపింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో కీలక మలుపు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతి
ఆర్టీసీ జేఏసీ నేతలు రేపు తలపెట్టిన సకల జనుల సామూహిక దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సామూహిక దీక్షకు అనుమతి ఇవ్వలేమని సీపీ అంజనీకుమార్ ఖరాఖండిగా చెప్పారు.
విదేశీ పర్యటనలకు వెళ్లే ప్రధాని మోదీ విమానాలకు పదే పదే అనుమతి ఇవ్వకపోవడంపై భారత్ సీరియస్ అయ్యింది. నేరుగా ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. దీంతో సమాధానం ఏం చెప్పాలా అని ఆలోచిస్తోంది పాక్. గగనతలంలోకి అనుమతి ఇవ్వకపోవడంపై ఇంటర్నేషనల్ సి�
విశాఖపట్టణానికి వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు నిర్వహించిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. �
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఇప్పటిదాకా ఒక ఎత్తు. ఇవాళ్టి నుంచి జరగబోయేది మరో ఎత్తుగా ఉండనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. కార్మికులు సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. సమ్మెను మరింత ఉద్ధృతం చేసేందుకు 2019, అక్టోబర్ 07వ తేదీ సోమవ
అందులో భాగంగా మే 13వ తేదీ సోమవారం సాయంత్రం ఈసీ అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.