డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా రాసిన వీలునామా సంచలన సృష్టిస్తోంది. తన వీలునామాలో ఇవానా తన పెంపుడు కుక్కతో పాటు సహాయకురాలికి ఆస్తిలో వాటా రాసిచ్చినట్లుగా ఉంది.
ఏయ్ బుజ్జీ..డాడీ వచ్చేస్తున్నారు,టీవీ కట్టేసి చదువుకో అంటూ యజమాని రాకను గుర్తించిన పెంపుడు కుక్క ఓ చిన్న పాపకు వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పెంపుడు కుక్కకు ఓ మహిళ సీమంతం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సుజాత భారతి అనే మహిళ ఈ వీడియోను షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 50 లక్షల మంది వీక్షించారు.
నోయిడా అథారిటీ ఇటీవల పెంపుడు జంతువులకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, పెంపుడు జంతువుల యజమానులు తమ కుక్కలు లేదా పిల్లుల వివరాలను 31 జనవరి 2022లోపు నమోదు అథారిటీ ముందు చేయాలి. లేదంటే జరిమానా విధించనున్నట్లు ప�
ఓ పెంపుడు కుక్క తనపై దాడి చేసినందుకుగాను ఓ మహిళ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార ఫోరంలో కేసు వేసింది. దీంతో బాధితురాలికి రూ.2 లక్షల మధ్యంతర పరిహారం చెల్లించాలని గురుగ్రాం మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసీజీ)ని ఫోరం ఆదేశించింది. ఒకవేళ ఆ పరిహారాన�
కాగా, మంగళవారం ఉదయం ఇంటి మేడపై ఉన్న ఆ వృద్ధురాలిపై ఆ కుక్క దాడి చేసింది. ఆమెను కరిచి చంపింది. రక్తం మడుగుల్లో పడి ఉన్న వృద్ధురాలు సుశీలాను గమనించిన ఇంటి పని మనిషి వెంటనే ఆమె కుమారుడికి సమాచారం ఇచ్చారు.
ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్కనే ఆమె పాలిట శాపంగా మారింది. లక్నోలోని కైసర్బాగ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం 82 ఏళ్ల రిటైర్డ్ టీచర్ను పెంపుడు కుక్క పిట్బుల్ కొరికడంతో ప్రాణాలు కోల్పోయింది.
అఫ్గనిస్థాన్లో ఇటీవల భారీ భూకంపం సంభవించింది. పదిహేను వందల మందికిపైగా మృత్యువాత పడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భారత్తో సహా ఎన్నో దేశాలు అఫ్గనిస్థాన్కు అండగా నిలిచాయి. తాజాగా భూకంపం దాటికి నేలకూలిన ఇండ్ల శిథిలాల వద్ద ఓ ప�
పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా మార్చేసుకుంటున్నారు. ఎంతలా అంటే, కొందరు పెంపుడు జంతువులే తోడుగా భావించి పెళ్లిళ్లకూ దూరంగా ఉండిపోతున్నారు. అవి చూపించే ప్రేమ, అభిమానం అలాంటివి మరి. ఒక్కో సమయంలో వాటిని కోల్పోయినప్పుడు ఆపలేని దుఃఖం, భరించ�
యుక్రెయిన్లో కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యం..చనిపోయిన యజమాని వద్దనుంచి కదలని కుక్క ఆయన ఎప్పుడు లేస్తాడా? అని ఎదురు చూస్తున్న దృశ్యం కంటతడి పెట్టిస్తోంది.