Home » Petition
సొంత రిసార్టులోకి పోలీసులు చొరబడి రమ్మీ ఆడుతున్నారని ఆరోపిస్తూ వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జగపతిరావు పోలీసులపై కేసు పెట్టారు. ఎమ్మెల్యే వేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు పోలీసులకు షాక్ ఇచ్చింది. ముగ్గురు పోలీసులు అధికారులకు శిక్�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై సీబీఐ దర్యాఫ్తు జరిపించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ వేసిన వ్యక్తిపై కోర్టు సీరియస్
రవిప్రకాశ్కు తెలంగాణ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. టీవీ9లో ఫోర్జరీ, డేటా చౌర్యం కేసుల్లో సైబర్ క్రైమ్ పోలీసులు తనపై కేసులు నమోదు చేయగా.. ఆయనపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అలాగే ముందస్తు బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టు పెట్టి�
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో కీలక పిటిషన్ దాఖలు చేశారు. తాను ఇప్పుడు ముఖ్యమంత్రి విధుల్లో ఉన్నానని, అధికారిక పనుల్లో బిజీగా ఉండడం వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ తన పిటీషన్ లో కోరారు. ఈ క్రమంలో �
వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. వాల్మీకి కులస్తులను కించపరిచేలా సినిమా తీసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బోయ హక్కుల సమితి హైకోర్టులో పిటిషన్ వేసింది. సెన్సార్ బోర్డు అనుమతి ప్రతాలతో పాటు పూ�
కశ్మీర్ విషయంలో పాక్ తన వాదనను నెగ్గించుకోవడానికి చేయాల్సినవన్నీ చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఐరాసలో వేసిన పిటిషన్లో ఆయన పేరును వాడుకోగా ఇప్పుడు హర్యాణ సీఎం మనోహర్లాల�
బీజేపీ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిన్మయానంద్ పై ఫేస్ బుక్ లైవ్ ద్వారా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఉత్తరప్రదేశ్ కు చెందిన 23ఏళ్ల లా విద్యార్థిని అదృశ్యం కేసును మీడియా రిపోర్టుల ఆధారంగా సుమోటోగా తీసుకొని సీజేఐ విచారణ చేపట్టాలంటూ కొంత
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు గురువారం(మే-2,2019) సుప్రీంకోర్టు అంగీకరించింది.వచ్చే వారం రాహుల్ పౌరసత్వంపై సుప్రీంలో విచారణ జరగనుంది. రాహుల్ కు బ్రిటన్ పౌరసత్వం ఉందని,ఆయన్నుఎన్న�
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బాలల హక్కుల సంఘం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. మంగళవారం (ఏప్రిల్ 23,2019) మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపట్టనుంది. ఇంటర్ బోర్డు అధికారుల �
దేశ వ్యాప్తంగా ఇనుప ఖనిజ మైనింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈమేరకు న్యాయవాది ఎంఎల్ శర్మ ఏప్రిల్ 16 మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.