Home » petrol attack
నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నందికొట్కూరులోని బైరెడ్డి నగర్ కు చెందిన ఇంటర్ విద్యార్థినిపై ప్రేమించలేదనే కారణంతో ..
ఓ వ్యక్తి ఫోన్లో పెద్దగా మాట్లాడుతున్నాడని.. అతనిపై మరో ఇద్దరు పెట్రోల్ పోసి నిప్పటించారు. ప్రస్తుతం అతని పరిస్ధితి విషమంగా మారింది.
విశాఖలో యువతిపై పెట్రోల్ పోసి నిప్పటించి ఆ తర్వాత తాను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమోన్మాది హర్షవర్ధన్ మృతి చెందాడు.
కర్ణాటకలో దారుణం జరిగింది. లైంగిక దాడిని ప్రతిఘటించిన మహిళను సజీవదహనం చేసాడో వ్యక్తి. ఈ ఘటన రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
వరంగల్ లో ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. హన్మకొండలోనిన్న దారుణం చోటు చేసుకుంది.
నిర్మల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కుబీర్ మండలం సాల్వీ గ్రామంలో ఉపాధి హామీ కార్యాలయంలో పనిచేస్తున్న టెక్నీకల్ అసిస్టెంట్ రాజుపై సావ్లీ సర్పంచ్ సాయినాథ్ పెట్రోల్ పోసి నిప్పందించాడు. దీంతో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థాన
man attack with petrol on woman : వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి. ఆమెతో జరిగిన గొడవల వలన కారణంగా పెట్రోల్ పోసి ఆమెను హత్య చేసేందుకు యత్నించాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ఈ ఉన్మాద ఘటన వెలుగు చూసింది. ఆచంటకు చెందిన నెక్కంటి నరేశ్ అనే వ�
విశాఖపట్నం జీవీఎంసీ జోన్ 6 ఆఫీస్ లో కలకలం రేగింది. ఏఎంహెచ్ వో లక్ష్మీతులసిపై పెట్రోల్ దాడికి యత్నం జరిగింది. శానిటరీ సూపర్ వైజర్ అన్నామణి ఈ దాడికి పాల్పడింది. ఈ దాడి నుంచి లక్ష్మీతులసి తృటిలో తప్పించుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. అన్నా
వరంగల్: రవళి మృతి కేసులో నిందితుడిని వదిలిపెట్టేది లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. పెట్రోల్ దాడి చేసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో రవళి మృతదేహానికి నివాళులర్పించిన ఎర్రబెల్ల�
వరంగల్: వరంగల్ లో ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. తన తోటి విద్యార్ధినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. హన్మకొండ, నయూమ్ నగర్ లోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న రవళి అనేవిద్యార్ధినిపై అదే కాలేజీలో చదువుతున్న �