Home » phone
తూర్పు లడఖ్లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)దగ్గర యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారుడు( అజిత్ ధోవల్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఫోన్లో మాట్లాడారు. సంపూర్ణ స్థాయిలో శాంతి, సామరస్యం విలసిల్లాలన్న ల�
జపాన్కు చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టోన్ మొబైల్ యూనిక్ ఫీచర్ తో కూడిన ఒక ఫోన్ ప్రవేశపెట్టింది. కంపెనీ టోన్ ఆఫర్ చేసే ఈ ఫోన్ టోన్ e20 పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. e20 స్మార్ట్ ఫోన్లో AI స్పెషల్ యూనిక్ ఫీచర్ తో రూపొందించింది. ఈ AI ఫీచర్.. యూజర్�
ఒక్కపూట జరగని కుటుంబాలు మన దేశంలో ఎన్నో.. అటువంటి వారు కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రోజువారి పని చేసుకుని గడిపేవాళ్లు తిండి లేక డబ్బులేక.. డబ్బు వచ్చే పనిలేక నిరాశగా.. ఆకలి బాధలు భరించలేక బాధలు పడుతున్నారు. ఇటువంటి సమయంలోనే.. బీహ
సంతోషంగా సాగిపోతున్న వారి కాపురంలో…. భార్య ఫోన్ కు వచ్చిన ఒక మిస్స్ డ్ కాల్ ఆమె చావుకు కారణమయ్యింది. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన బోడా సుబ్బారావు, కోటేశ్వరమ్మ భార్యాభర్తలు.వీరికి ముగ్గురు పిల్లలు. కొన్నాళ్లుగా
కరోనాపై యుద్ధంలో భారత సహాయాన్ని కోరింది అమెరికా. కరోనా ట్రీట్మెంట్ కు మలేరియా ట్రీట్మెంట్ లో వాడే ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’ సమర్థవంతంగా పనిచేస్తోందని ఇటీవల అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైడ్రాక్సీక్లోర�
కరోనా విషయంలో ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ ఈ వ్యాధిని అరికట్టాలంటే ఎక్కడి వారక్కడే ఉండిపోవాలని సూచించారు సీఎం జగన్. రాష్ట్ర ప్రజలకు ఏమైనా సమస్య ఉన్నా వెంటనే 1902 (హెల్ప్ లైన్) ఫోన్ చేయాలని సీఎం సూచించారు. ఆరోగ్య సమస్య
జపాన్కు చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టోన్ మొబైల్ యూనిక్ ఫీచర్ తో కూడిన ఒక ఫోన్ ప్రవేశపెట్టింది. కంపెనీ టోన్ ఆఫర్ చేసే ఈ ఫోన్ టోన్ e20 పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. e20 స్మార్
విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఫోన్ లో ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఏమైందో కానీ.. ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. గొడవ
ప్రకాశం జిల్లాలో అభయ సేవలు ఓ మహిళకు అండగా నిలిచాయి. మహిళ 100కు ఫోన్ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు మహిళను గమ్యానికి చేర్చారు.
సీపీఐ నేతలకు టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఫోన్ చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉపసంహరణ వంటి నిర్ణయం తీసుకోవద్దని ఆయన సూచించారు. అక్టోబర్ 14 సోమవారం మగ్దూం భవన్లో సీపీఐ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ ముఖ్�