Home » phone
CM KCR phoned Andhrapradesh ideal farmer : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా జిల్లాకు చెందిన ఆదర్శ రైతు పాల ప్రసాదరావుకు ఫోన్ చేశారు. ఘంటసాల పాలెంకు చెందిన ప్రసాదరావు ఆధునిక సీడ్రిల్ యంత్రాలతో వేద పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న తెలుసుకున్న మ�
UK PM Johnson Speaks with Indian Counterpart Modi బ్రిటన్ ప్రధానితో శుక్రవారం(నవంబర్-27,2020)భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోన్ లో మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్,వాతావరణ మార్పులు,రక్షణ,వాణిజ్యం సహా పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ విషయాలపై ఇరు దేశాధినేతలు చర్చించినట్లు డౌనింగ్ స్�
hyderabad young man dies in canada: హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన అఖిల్(19) అనే యువకుడు కెనడాలో మృతి చెందాడు. టొరంటోలో హోటల్ మెనేజ్మెంట్ కోర్సు చేస్తున్న అఖిల్.. ప్రమాదవశాత్తు ఓ బిల్డింగ్పై నుంచి పడి మృతి చెందాడు. మొదటి సెమిస్టర్ పూర్తయ్యాక ఇంటికి తిరిగ�
Phone Hacked, Asleep When Obscene Clip Sent: Goa Deputy CM గోవా డిప్యూటీ సీఎం ఫోన్ నుంచి ఆయన సభ్యుడిగా ఉన్న వాట్సాప్ గ్రూప్ లలోకి ఫోర్న్ వీడియోలు రావడం కలకలం రేపింది. డిప్యూటీ సీఎం చంద్రకాంత్ బాబు కవేల్కర్ ఫోన్ నుంచి సోమవారం తెల్లవారుజామున సోషల్ యాక్టివిస్టుల వాట్సాప్ గ్రూప్
Parliament in Thailand : ప్రజల కష్టాలు, సమస్యలు తీర్చేందుకు రాజ్యంగబద్ధమైన పరిష్కారాలు చూపించే అత్యున్నత వ్యవస్థలు ప్రతి దేశంలో ఉంటాయి. పార్లమెంట్ కు ఎంపికైన వారు..ప్రజలు ఎదుర్కొంటున్న..సమస్యలను ప్రస్తావించి..చర్చించి..పరిష్కారం చూపించే విధంగా వ్యవహరించ�
శామ్సంగ్, వివో, రియల్మే వంటి సంస్థలు 15 వేల రూపాయల బడ్జెట్లో ఒకటి నుండి ఒక గొప్ప ఫోన్లను అందిస్తున్నాయి. అటువంటి బడ్జెట్లో ఏ టాప్ ఫైన్ స్మార్ట్ఫోన్లు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఎక్కువ ఫీచర్లతో తక్కువ బడ్జెట్లో మంచి స్మార్�
‘మనం లోపల ఉంటే అయిపోతాం..మోహన్ వెళ్లలేమా?..కష్టం మన పని అయిపోయింది’.. చనిపోయే ముందు ఏఈ సుందర్ మాట్లాడిన మాటలు ఇవి. అందరినీ కంట పెట్టిస్తున్నాయి. గురువారం అర్ధరాత్రి శ్రీశైలం పవర్ హౌజ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయా�
‘ నువ్వు, పిల్లలు జాగ్రత్త… 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడకపోతే బ్రతికే పరిస్థితి లేదు ’.. ఏఈ సుందర్ చివరగా భార్యతో మాట్లాడిన మాటలు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న 9 మంది చెందారు. వీరిలో సుందర�
ఓ వ్యక్తి దగ్గర అన్యాయంగా ఫోన్ లాక్కుని ..నీ ఫోన్ నీకు కావాలంటే నీ భార్యని స్టేషన్ కు తీసుకురా..అంటూ ఓ ఎస్సై జులాయిలా మాట్లాడాడు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలింగ్ ను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ కు తలవంపులు తెచ్చేలా జరిగిన ఈ ఘటన సిరిసిల్లా జిల్లాలో �
తెలుగు సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన తాప్సీ పన్నూ ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు తీస్తూ బిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్గా ఓ కర్ణాటక విద్యార్థినికి ఐఫోన్ కొనిచ్చి ఆమె తన ఉదారతను చాటుకున్నారు. ఓ మెరిట్ స్టూడెంట్ విద్యకు స్మార