Home » PK
పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో రెండు, మూడు సార్లు సీరియస్ అయ్యారు అభిమానుల మీద అయినా అభిమానుల తీరు మారలేదు. మరో సారి అభిమానుల మీద సీరియస్ అయ్యాడు పవన్.
రాజకీయాల్లో వ్యూహకర్తగా పేరుగడించిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరుతారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు కీలక బాధ్యతలు అప్పచెప్పనున్నారని తెలుస్తోంది.
Pawan Kalyan: పవర్స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాలకు, పలువురికి పలు విధాలుగా సాయమందించిన పవన్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ. 30 లక్షల భారీ విరాళమిచ్చిన సంగతి తెలిసిందే. పవన్ని స్ఫూర్తి�
Balakrishna – Pawan Kalyan: సాధారణంగా సినిమా పరిశ్రమలో కొందరు హీరోలు రిజెక్ట్ చేసిన కొన్ని కథలు, మేకర్స్ సెట్ చేసిన కొన్ని క్రేజీ కాంబినేషన్స్ కుదరకపోవడం.. అనివార్య కారణాల వల్ల ఆయా ప్రాజెక్టుల్లోకి ఇతరులు రావడం వంటి ఘటనలు చాలానే జరుగుతుంటాయి. ఇలా, నటసింహం
Nagababu shared PK, NBK’s Rare pic: మెగా బ్రదర్ నాగబాబు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు. సొంతగా ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అలాగే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా తరచుగా అప్డేట్స్ ఇస్�
రికార్డులు ఉన్నది వేరొకరు బద్దలు కొట్టడానికే అని ఇటీవల ఓ ఫంక్షన్లో పవర్స్టార్ పవన్ కల్యాణ్ అన్న విషయం తెలిసిందే. అన్నట్లే.. తాజాగా మహేష్ బాబు బర్త్డే రోజు నమోదైన ప్రపంచ రికార్డ్ను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బద్దలు కొట్టేశారు. తమ హీరో పేరిట ఆ�
పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ కొన్నింటిని కావాలనే టచ్ చేసింది. మరికొన్నింటిని అలా ప్రస్తావించి…తన వైఖరిని బైటపెట్టింది. మూడు రాజధానులపై పాత వైఖరినే బైటపెట్టారు. వేల ఏకరాలు సేకరించడం టీడీపీ తప్పు. అలాగని మూడు రాజధానులనంటూ వికీంద్
మూడు రాజధానుల అంశంపై తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు పవన్ కళ్యాణ్. గతంలో గాంధీ నగర్ను మోదీ తనతో ప్రస్తావించారని..ముంబై నుంచి విడిపోయిన తర్వాత గాంధీ నగర్ అభివృద్ధికి చాలా సమయం పట్టింది. అదే రెండు, మూడు వేల ఎకరాల్లో చక్కని రాజధాని కట్టుకోవచ్చ
అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షుడు,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1గం.కు కైకలూరు టౌన్ హాల్ వద్ద జరిగే బహిరంగ సభ లో ఆయన పాల్గోంటారు. అక్కడ్నించి బయలు దేరి మధ్యాహ్నం 2 గంటలక�
వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్ డెకాయిట్ అంటూ ఏపీ సీఎం బాబు అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు బాబు. పక్క రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్పై కూడా వ్యాఖ్యలు చేస్తున్న బాబు ఓటర్�