Home » PM Modi
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్ సభలో మాట్లాడారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వమే కాదు పాలనలోనూ మార్పును ప్రజలు
అయోధ్యలో రామమందిర నిర్మాణంపై పార్లమెంటులో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ను కేంద్రం ఏర్పాటు చేసినట్టు ప్రధాని తెలిపారు. బుధవారం(ఫిబ్రవరి
ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేఖలో కోరారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా, ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని
అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఇవాళ(ఫిబ్రవరి 03,2020) జేఏసీ నేతలు, రైతులు పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు.
భారత ప్రధాని మోడీ సెక్యురిటీ కోసం బడ్జెట్లో నిధులను భారీగా పెంచింది కేంద్రం. ప్రత్యేక రక్షణ బృందా నికి (ఎస్పీజీ) కేంద్ర బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించారు. ప్రధాని భద్రతకు 2018-19లో రూ.420 కోట్లు కేటాయించగా, 2019-20 బడ్జెట్లో దాన్ని రూ.540 కోట్లకు పెంచారు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను వణికిస్తుంది. ఇప్పటికే వేల మందికి ఈ వైరస్ సోకగా.. ఎందరో చనిపోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే చైనాలో హెల్త్ ఎమర్జన్సీని కూడా ప్రకటించింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే చైనాలోని వూహాన్ సిటీలో చిక్కుకున్న 35 మంది ఏపీ యువకు
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలంపిక్ పతక విజేత Saina Nehwal బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో సైనా తన సోదరి
భారత ప్రధానమంత్రి మోడీపై బిలియనీర్ జార్జ్ సోరోస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పౌరసత్వ చట్టంతో భారత్ ను హిందూ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
దేశమంతా కొనసాగుతున్న పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనల సందర్భంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పౌరసత్వ చట్టంలో మార్పులు తీసుకురావాల్సి ఉంది. ఒకవేళ నరేంద్ర మోడీ ఈ సమస్యకు పరిష్కారం తీసుకోదలచుకుంటే ఇలా చేయాలి. వ�
నటుడు ప్రకాశ్ రాజ్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరీక్షా పే చర్చా ఈవెంట్ సందర్భంగా పీఎం ముందు డిగ్రీ సర్టిఫికేట్ చూపించాలని ప్రశ్నించారు. కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన యంగ్ ఇండియా నేషనల్ కో ఆర్డినేషన్