Home » PM Modi
అస్సాం రాష్ట్రంలోని ఓ కాలేజిలో విద్యార్థులు ఇచ్చిన కంప్లైంట్కు టీచర్ను అరెస్టు చేశారు పోలీసులు. క్లాస్ రూంలో స్టూడెంట్స్ ముందు చేసిన పనికి కాదు కంప్లైంట్.. తన పర్సనల్ fb (facebook) అకౌంట్లో మోడీకి వ్యతిరేకంగా అభ్యంతరకర పోస్టు పెట్టారు టీచర్. ప్ర�
ప్రముఖ బ్రిటీష్ కమెడియన్ జాన్ ఒలివర్(john oliver) ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచారు. సెటైరికల్ కరెంట్ అఫైర్స్ పై జాన్ ఒలివర్ ప్రొగామ్స్ చేస్తుంటారు. ఈసారి భారత దేశంలో తీవ్ర
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కోసం ఎదురుచూస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా సోమవారం ఓ పోస్టు పెట్టారు. ‘ట్రంప్ రాక కోసం భారత్ ఎదురుచూస్తుంది. ఈ పర్యటన ఇరు దేశాల మద్య స్నేహ సంబంధాలను మరింత పెంచుతుందని నమ్ముతున్నాను. త్వరలోనే అహ్మ�
అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో మత స్వేచ్ఛపై మాట్లాడనున్నట్లు సమాచారం. CAA, NRC, NCPలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న తరుణంలో ఈ అంశంపై మాట్లాడటం శోచనీయమే. సోమవారం నాటికి భారత్కు రానున్న ట్రంప్ దంపతులు.. భారత ప్రజాస్వామ్య ప
ట్రంప్ టూర్ కోసం గుజరాత్ సర్కార్ భారీగా నిధులు కేటాయించింది. ట్రంప్ 3 గంటల పర్యటనకు ఏకంగా 100 కోట్లు ఖర్చు చేస్తోంది.
రిక్షా తొక్కే కార్మికుడికి భారత ప్రధాన మంత్రి మోడీ లేఖ రాయడం ఏంటీ ? అంత విషయం ఏముంటుంది ? అని అనుకుంటున్నారా ? కానీ ఇది నిజంగానే జరిగింది. మోడీ రాసిన లేఖ చూసి ఆ రిక్షా కార్మికుడు ఎంతో సంబరపడిపోయాడు. ప్రధాన మంత్రి తనకు లేఖ రాశాడని..కుటుంబసభ్యులక�
హైదరాబాద్ మెట్రో అధికారులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. JBS - MGBS మెట్రో రైలు ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం
ఏపీ రాష్ట్రానికి రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సీఎం జగన్ ఆహ్వానించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరారు. ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్లపట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందని ఈ సందర్భంగా ప�
ఏపీ సీఎం జగన్ బుధవారం (ఫిబ్రవరి 12, 2020) ఢిల్లీలో పర్యటించనున్నారు. మూణ్నెల్ల విరామం తర్వాత సీఎం జగన్... మరోసారి ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు.
తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించారని మోడీ అన్నారు.