Home » PM Modi
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం(డిసెంబర్ 14,2019) కాన్పూర్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ పర్యటనలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. గంగా అటల్ ఘాట్ దగ్గర
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ నాశనం చేశారని విమర్శించారు.
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి విచారణ కమిషన్ నానావతి ప్యానెల్ రిపోర్ట్ ఇచ్చింది. మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులకు క్లీన్ చిట్ లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో కానీ, ప్రేరణతో గానీ ఈ ప్రమాదం జరగలేదని ఎటువంటి మంత�
కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. మేడమ్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరందరి కంటే భారత ప్రధాని మోడీ చేసిన ట్వీట్ ప్రత్యేకత సంతరించుకుంది. ‘శ్రీమతి సోనియా గాంధీ గారిక
నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్ తనతో కలసి పనిచేద్దామని ప్రధానే తనను కోరినట్లు అన్నారు. రాష్ట్రపతి పదవి ఇస్తాననడంలో ఎటువంటి వాస్తవం లేదని కొట్టేపారేశారు. సోమవారం ఓ మరాఠీ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. నవంబరు నెలలో ప్ర�
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. బలపరీక్షకు ఒక్క రోజు ముందే డిప్యూటీ సీఎం అజిత్ పవార్, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వరుసగా రాజీనామాలు చేశారు. అజిత్ రాజీనామా చేసినట్టు ప్రకటించిన కొద్దిగంటల్లోనే సీఎం ఫడ్నవీస్ కూడా రాజీనామా చేస్తున్న�
గత మూడు సంవత్సరాల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ ప్రయాణాల కోసం ఎంతఖర్చు పెట్టారో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రత్యేక విమానాల కోసం రూ. 255 కోట్లు వెచ్చించినట్లు ప్రభుత్వం తెలిపింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ రాజ్యసభల�
మహా రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్సీపీ (నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ) చీఫ్ శరద్ పవార్ బుధవారం మధ్యాహ్నం గం.12-30లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీకానున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కోసం శివసేనతో పొత్తు విషయమ�
పార్లమెంట్ నిబంధనలకు ఈ పార్టీలు కట్టుబడిన తీరు అద్భుతంగా ఉంది. చర్చల సమయంలో సమర్థవంతమైన అంశాలను లేవనెత్తుతారు. వెల్లోకి దూసుకెళ్లనప్పటికీ..
దేశవ్యాప్తంగా సంచలనం.. ఇటువంటి ఓ సంచలన నిర్ణయం ప్రభుత్వాలు తీసుకుంటాయి అనే ఊహ కూడా ఎవరికీ లేదు. కానీ నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పడిన తొలి ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. 500, 1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది కేంద్రం. అవినీతిపై పోరాడే�