PM Modi

    భారత పర్యటన జీవితాంతం గుర్తుండిపోతుంది.. మోడీ మంచి మిత్రుడు

    October 12, 2019 / 09:39 AM IST

    భారత పర్యటన తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు. మహాబలిపూరం సందర్శన ఎప్పటికీ మర్చిపోలేను అన్నారాయన. భారత ప్రధాని మోడీ

    #Modigoback – చైనీస్ భాషలో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం

    October 11, 2019 / 12:25 PM IST

    చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వస్తుండటంతో మోడీ అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్లో #Modigoback అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయింది. 

    లేఖ రాస్తే దేశద్రోహమా : ప్రశ్నించిన నసీరుద్దీన్ షా

    October 9, 2019 / 04:38 AM IST

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాస్తే దేహద్రోహ చర్య ఎలా అవుతుందని ప్రముఖ సినీ నటుడు నసీరుద్దీన్ షా ప్రశ్నించారు. సమాజంలో బాధ్యత గల పౌరులుగా వారు తమ విధిని నిర్వర్తించారని, 49 మంది రాసిన లేఖలోని ప్రతి అక్షరాన్ని తాము సమర్థిస్తున్నట్లు �

    నిన్న కేసీఆర్, నేడు జగన్ : ప్రధాని మోడీతో చర్చలు

    October 5, 2019 / 02:48 AM IST

    ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ బాట పడుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలపై ప్రధాని మోడీతో చర్చించనున్నారు. విద్యుత్ తో పాటు తెలంగాణ రాష్ట్రంతో కలిసి గోదావరి, కృష్ణా నదుల అనుసంధానికి చేపడుతున్న చర్యలపై ప్రధానితో సమాలోచనలు చే�

    ప్రధానితో సీఎం భేటీ సమయంలో మార్పు

    October 4, 2019 / 03:40 AM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. ప్రధానితో కేసీఆర్ భేటీ సమయం మారిపోయింది. శుక్రవారం(అక్టోబర్ 04,2019) ఉదయం 11గంటలకు

    ఢిల్లీకి సీఎం కేసీఆర్ : 10 నెలల తర్వాత ప్రధాని మోడీతో భేటీ

    October 3, 2019 / 02:57 PM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లారు. 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం(అక్టోబర్ 4, 2019) ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో గోదావరి- కృష్ణా నదుల అనుసంధానంపైనే ప్రధానంగా చర్చించనున్న

    రూ.150 నాణేన్ని విడుదల చేసిన ప్రధాని మోడీ

    October 2, 2019 / 03:48 PM IST

    జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను దేశమంతా ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రూ.150ల స్మారక నాణేన్ని విడుదల చేశారు. బుధవారం (అక్టోబర్ 2, 2019) గుజరాత్‌లోని సబర్మతి నదీ ఒడ్డున నిర్వహించిన స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో 150 రూపాయల నాణ

    ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగింది : ప్రధాని మోడీ

    October 2, 2019 / 03:36 PM IST

    ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ ను గౌరవిస్తున్నాయని చెప్పారు. బుధవారం (అక్టోబర్ 2, 2019) గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. గాంధీ జయంతి వేళ ఆ మహాత్ముడికి ఘన నివాళులర్పించారు. సబర్మ

    మోడీకి ఫేక్ మర్డర్ వార్నింగ్: యువకుడి అరెస్టు

    October 1, 2019 / 02:41 AM IST

    ఐక్యరాజ్యసమితి సదస్సు అనంతరం అమెరికా నుంచి భారత్ చేరుకున్న ప్రధాని మోడీ..  చెన్నై పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధానిని మర్డర్ చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారని, రాజీవ్ గాంధీలాగే మోడీని మట్టుబెట్టేందుకు ఇద్దరు వ్యక్తుల�

    గుజరాత్‌లో ఘోర బస్సు ప్రమాదం : 21మంది మృతి.. 50మందికి గాయాలు

    September 30, 2019 / 02:41 PM IST

    గుజరాత్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బస్సు లోయలో పడి 18మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.

10TV Telugu News