Home » PM Modi
మానవ ఆరోగ్యంపై, ముఖ్యంగా యువతపై చాలా హానికరమైన ప్రభావాలు చూపుతున్న కారణంగానే ఈ-సిగరెట్లను నిషేధించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఈ-సిగరెట్లు ప్రమాదకరం కాదనే అపోహ నేడు చాలా మంది యువతలో ఉందని కానీ, అది కరెక్ట్ కాదని మన్ కి బాత్ కార�
తన భర్త నుంచి కాపాడాలని ఓ మంత్రి భార్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాధ్ను వేడుకుంది. ఈ మేరకు ఆమె వారిద్దరికీ లేఖలు రాసింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన మంత్రి రామ్ నిషాద్ భార్య నీతూ నిషాద్ భర్త వేధింపులు తట్టు
భారత ప్రధాని నరేంద్ర మోడీ తర్వాతి స్థానం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీదేనట. 41దేశాల్లో చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. యూగోవ్ అనే సంస్థ పురుషులు, మహిళలు అనే రెండు విభాగాల్లో అత్యధికంగా ఎవరిని ఆదరిస్తున్నారోనని సర్వే నిర్వహించ
మునుపెన్నడూ లేని విధంగా కొత్త కశ్మీర్ను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ మాటిచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన గురువారం నాసిక్లో ఓ బహరింగ సభలో ప్రసగించారు. దశాబ్దాల కశ్మీరీ కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వాల
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లేందుకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లోకి అనుమతించాలని పాక్ ను భారత్ అనుమతి అడిగిన విషయం తెలిసిందే. అయితే మోడీ ప్రయాణించే విమానం కోసం తమ గగనతల మార్గాన్ని ఇవ్వబోమని పాకిస్తాన్ స్పష్టం చేసింది. ఆ �
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ బహుమతిగా ఇచ్చిన కొబ్బరికాయతో ఉన్న వెండి కలష్ వేలంలో కోటి రూపాయలకు అమ్ముడుపోయింది. గడిచిన 6 నెలల్లో దేశంలో వివిధ ప్రాంతాల్లో మోడీ పర్యటించిన సమయంలో వచ్చిన బహుమతులను వేస్తున్న విషయం �
పుట్టినరోజు సందర్భంగా తల్లి ఆశీస్సులు తీసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. 69వ పుట్టినరోజు సందర్భంగా గాంధీనగర్ లోని తన తల్లి హీరాబెన్ నివాసానికి మోడీ వెళ్లారు. ఈ సందర్భంగా తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకున్నారు. ఆమెతో కలిసి సరదాగా కా
సెప్టెంబర్ 17వ తేదీ తన 69వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్కు వెళ్లారు. సర్దార్ సరోవర్ డ్యాం వద్ద ఉన్న నర్మద నదీ దేవతకు చేసిన పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటువంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే ఎక్కడా �
సెప్టెంబర్ 17వ తేదీ తన 69వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్కు వెళ్లారు. సర్దార్ సరోవర్ డ్యాం వద్ద ఉన్న నర్మద దేవతకు చేసిన పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న నమామీ దేవీ నర్మదె మహోత్సవాల్లో భ�
ప్రధాని నరేంద్ర మోడీ తన 69వ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న గుజరాత్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గాంధీ నగర్ సమీపంలో నివసించే తన తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకునేందుకు మోడీ వచ్చే అవకాశం ఉంది. వడోదరకు సమీపంలోని కెవాడియా ప్రాంతంలో సర