Home » PM Modi
డిల్లీ : తమకు బహుకరించిన బహుమతులను కొంతమంది వేరే వారికి ఇస్తుంటారు. ప్రముఖులు అయితే..వచ్చిన గిఫ్ట్లను వేలం పాట వేస్తుంటారు. వచ్చిన డబ్బులను విరాళంగా ఇతర సంస్థలకు అందిస్తుంటారు. తాజాగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వచ్చిన బహుమతులను వేలం
ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతలను తాత్కాలికంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు అప్పగించారు. ఈ మేరకు 2019, జనవరి 23వ తేదీ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంటులో ఓటాన్ బడ్జెట్ ప్రవేశ పెట్టడాన�
ఢిల్లీ: ఎన్నికల వేళ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాని మోడీ స్కెచ్ వేస్తున్నారు. ఓసీలను ప్రసన్నం చేసుకునేందుకు రిజర్వేషన్ల అస్త్రం ప్రయోగించారు. నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసర�
ఢిల్లీ : స్వార్థ రాజకీయాల కోసమే విపక్షాలు కూటమి కట్టాయని ప్రధాని నరేంద్రమోది తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కూటమి కేవలం మోదికి మాత్రమే వ్యతిరేకం కాదని…దేశ ప్రజలకు కూడా వ్యతిరేకమని మోది అన్నారు. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రాకముందే పంపకాలప�
ఢిల్లీ: దేశ శ్రేయస్సు కోసం అంటూ నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. 2018 నవంబర్ 6వ తేదీన పెద్ద నోట్లను(రూ.500, రూ.1000) ప్రధాని మోదీ రద్దు చేశారు. బ్లాక్ మనీకి చెక్ పెట్టేందుకు, నకిలీ నోట్లను అరికట్టేందుకే ఈ నిర్ణయం అని ప్రధాని మోదీ గొప్
ఢిల్లీ: సీబీఐ చీఫ్ అలోక్ వర్మకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఆయనను పదవి నుంచి తప్పించింది. సీవీసీ నివేదికలో వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలను హైపవర్ కమిటీ నిజమేనని నిర్ధారించింది. ఆయనపై వేటు వేయడం కరెక్ట్ అని హైపవర్ కమిటీ అభిప్రాయపడింది. దీంతో, ఆ పదవి
ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో వాడీవేడి చర్చకి దారితీసింది. విపక్షాలు అధికారపక్షంపై ప్రశ్నాస్త్రాలు సంధించాయి. ఔట్సోర్సింగ్లో కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయా? అని సమాజ్వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ అడిగారు. ఈ రోజుల్లో ఎక్కువ శ
ఢిల్లీ: అగ్రకులాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ బిల్లు చట్టంగా మారాలంటే రాజ్యాంగ సవరణ చేయా�