PM Modi

    PM Narendra Modi Full Speech At Guntur Public Meeting, Comments On CM Chandrababu

    February 11, 2019 / 05:50 AM IST

    చంద్రబాబు సీనియార్టీపై మోడీ చురకలు

    February 10, 2019 / 07:40 AM IST

    చంద్రబాబు సీనియార్టీపై మోడీ చురకలు

    February 10, 2019 / 07:28 AM IST

    గుంటూరు వేదికగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నిప్పులు చెరిగారు. సీనియార్టీ వెన్నుపోటు పొడవడంలోనే చూపిస్తున్నాడు కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని కొడుకును వృద్ధి చేసుకోవడమే �

    అమరావతిని హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేస్తాం : ప్రధాని మోడీ

    February 10, 2019 / 07:08 AM IST

    గుంటూరు : అమరావతిని హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నామని ప్రధాని మోడీ అన్నారు. అమరావతికి ఎంతో చరిత్ర కలిగి ఉందని.. ఈ ప్రాంతం సంస్కృతి, సంప్రదాయాలకు దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రాముఖ్యత గల స్థలం నుంచే వేల కోట్ల విలువైన ప్రాజెక్టులన

    అది మహాకూటమి కాదు మహా కల్తీ కూటమి : ప్రధాని మోడీ ఫైర్

    February 8, 2019 / 03:14 AM IST

    ఢిల్లీ: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల వేళ పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్షాన్ని కార్నర్ చేశారు. బడ్జెట్

    మంచు ఘాటుగా : మోదీజీ.. మా మాటేమిటి

    February 2, 2019 / 03:57 AM IST

    హైదరాబాద్ : కేంద్ర  బడ్జెట్ తరువాత ప్రముఖుల నుండి పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ కుమార్ ప్రధాని నరేంద్రమోడీని ఉద్ధేశించి కాస్తంత ఘాటుగా స్పందించారు తన ట్విట్టర్ లో. ‘ప్రధాని నరేంద్రమోదీ జీ..ఏపీ విభజ�

    అసలు సినిమా ముందుంది : ఈ బడ్జెట్ ట్రైలర్ మాత్రమే

    February 1, 2019 / 11:44 AM IST

    ఈ బడ్జెట్ ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అని ప్రధాని మోడీ అంటున్నారు. ముందు ముందు అసలు సినిమా చూపిస్తామని సినిమా డైలాగులు పేల్చారు. కేంద్ర

    బీటింగ్ రిట్రీట్: ముగిసిన గణతంత్ర దినోత్సవ వేడుకలు

    January 29, 2019 / 03:11 PM IST

    ఢిల్లీ:  గణతంత్ర దినోత్సవ  వేడుకల ముగింపు కార్యక్రమం (బీటింగ్ రీట్రీట్) ఢిల్లీలోని విజయ్ చౌక్ లో ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్,  ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ నేతల

    మోడీ గిఫ్ట్స్ వేలం : 1900 బహుమతులు అమ్మకానికి

    January 28, 2019 / 04:05 AM IST

    డిల్లీ : తమకు బహుకరించిన బహుమతులను కొంతమంది వేరే వారికి ఇస్తుంటారు. ప్రముఖులు అయితే..వచ్చిన గిఫ్ట్‌లను వేలం పాట వేస్తుంటారు. వచ్చిన డబ్బులను విరాళంగా ఇతర సంస్థలకు అందిస్తుంటారు. తాజాగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వచ్చిన బహుమతులను వేలం

    జైట్లీ కాదు గోయల్ : బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి

    January 24, 2019 / 04:39 AM IST

    ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతలను తాత్కాలికంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు అప్పగించారు. ఈ మేరకు 2019, జనవరి 23వ తేదీ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంటులో ఓటాన్ బడ్జెట్‌ ప్రవేశ పెట్టడాన�

10TV Telugu News