Home » PM Modi
ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ను చూసి భారతీయులంతా గర్వపడుతున్నారని పీఎం మోడీ అన్నారు.
హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన జరిపిన మెరుపు దాడులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద 5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి
ఓవైపు పుల్వామా ఘటనతో దేశం మొత్తం అట్టుడికిపోతున్న సమయంలో సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత్ కు రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు తావిస్తుంది. పాకిస్థాన్ పర్యటనను ముగించుకున్న సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ మంగళవారం రాత్రి భారత్లో అడుగు�
ప్రధాని నరేంద్రమోడీపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోద్రాలో 2 వేల మందిని చంపేసిన వ్యక్తి మోడీ అని విమర్శించారు.
జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవాన్ల మృతదేహాలకు ప్రధాని నరేంద్రమోడీ నివాళులు అర్పించారు.
జమ్మూకాశ్మీర్ పుల్వామాలో గురువారం(ఫిబ్రవరి-14-2019) సాయంత్రం CRPF జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఎన్ఐఏతో అత్యవసరంగా సమావేశమైన
ఢిల్లీ : రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాఫెల్ ఒప్పందంలో సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ లో భారీ ధర్నా నిర్వహించా�