Home » PM Narendra Modi
తెలంగాణలో మరోసారి ప్రధాని మోదీ పర్యటించనున్నారు.
ప్రధాని మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈసారి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మూడు రోజుల్లో ఆరు సభల్లో పాల్గొననున్నారు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూంకు వెళ్లి టీమిండియా సభ్యులను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
PM Narendra Modi : మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లిన ప్రధాని మోదీ భారత ఆటగాళ్లను పలకరించారు.
ఆ దేశ ఉప ప్రధాని తాను సితార్ నేర్చుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోను చూసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
PM Narendra Modi - World Cup Final : వన్డే ప్రపంచకప్ 2023 తుది అంకానికి చేరుకుంది
ప్రధాని మోదీ బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతును సందర్శించారు. బిర్సాముండా జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దీంతో మోదీ భారత చరిత్రలో బిర్సాముండా జన్మస్థలాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు.
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం జార్ఖండ్ చేరుకున్నారు. రాంచిలోని బిర్సా ముండా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం హేమంత్ సోరెన్ స్వాగతం పలికారు. ప్రజలు సైతం పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని.. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినా 5 సీట్ల కంటే ఎక్కువ రావని చింతా మోహన్ అన్నారు.
2014 నుంచి ప్రధాని మోదీ ప్రతీ సంవత్సరం సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్న విషయం విధితమే. ఈ దఫా దీపావళి వేడుకలను హిమాచల్లోని లేప్చాకు వెళ్లి భద్రతా దళాల మధ్య మోదీ జరుపుకున్నారు. సైనికులకు స్వీట్లు అందించి దీపావళి శుభాకాంక్షలు తెల�